ఈ నెల కోటాలో బియ్యం ఒక్కటే ఇచ్చారు ఇదివరలో పంచదార ఇచ్చేవారు ఈ నెలలో పంచదార కూడా ఇవ్వ లేదు బియ్యం ఒక్కటే ఇచ్చారు
@godavarisurya93919 күн бұрын
అవును,నేను కూడా కామెంట్ పెట్టాను,బియ్యం కేంద్రం ఇస్తోంది,రాష్ట్ర ప్రభుత్వం అర కేజీ పంచదార,ప్రజలకు మిగిలేది రూ.3/- అది కూడా మొదటి నెలలో తీసేసారు🤔🙄.ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది,గతం లో ఒక్కోసారి KG కందిపప్పు ,KG గోధుమ పిండి ఇచ్చేవారు.కంటిన్యూ గా ఇవ్వలేదు
@MANHOHARR19 күн бұрын
Good evening E TV News your MANHOHARR win
@NareshPittala-ep3nn19 күн бұрын
🙏
@balokuchds632819 күн бұрын
Etv exlent
@bhanumathiganta964219 күн бұрын
ధన్యవాదాలు యం పీ శ్రీ భరత్ గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 🙏🌹🙏
@godavarisurya93919 күн бұрын
కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ లో రైతులు ఎప్పటి నుండో ధర్నాలు,నిరసనలు చేస్తున్నారు ఎన్నో ప్రాణాలు పోయాయి, ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో ఆ పంటలు వెయ్యాలి.సోనా మాసురీ బియ్యం బస్తా(26 కేజీ లు) రూ.1200/- నుండి రూ.1600/- వరకూ పెరిగింది.
@VallupuLalithaL19 күн бұрын
Sdsc shar no work please work sir
@RameshBabu-98619 күн бұрын
😂ఎన్కౌటర్ మేకల బన్ని గానిలెట్ వద్దు TG పోలీస్ వారు 🙏
@nallurikoteswararao998819 күн бұрын
🎉
@RatnaParadise19 күн бұрын
This is very good channel❤
@SomuAppa19 күн бұрын
❤❤❤❤❤❤
@chsampath588419 күн бұрын
please post pone dsc sir telangana
@barodagirish664919 күн бұрын
Good evening etv
@godavarisurya93919 күн бұрын
ఉక్కు పరిశ్రమ గత వైసిపి,ప్రభుత్వం ఆపలేక పోయినా బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉంది,ఇప్పుడు టీడీపీ తో పొత్తు కారణం గా ప్రైవేటీ కరణ ఆగింది,ఇది కుమార స్వామి ద్వారా ఈ శుభ వార్త ఉత్తరాంధ్ర వారికే కాక ఆంధ్రులకు సంతోషం💐👏ఉక్కు కర్మాగారం లాభాల పంట పండేలా కార్మికులు కష్ట పడి పనిచేయాలి.నష్టాలు వస్తె కష్టం.
మార్కెట్ వ్యాపారులకు కళ్లెం వేయాలంటే,ప్రతీ మునిసిపల్ పరిదిలోరైతు బజార్ లు ఏర్పాటు చేసి,బియ్యం ,పప్పులు విక్రయించాలి,ఒక ప్రక్క రైతులకు గిట్టుబాటు లేదు అంటున్నారు,మరో ప్రక్క వినియోగదారులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు,ఈ లాభాలు ఎవరికీ వెళుతున్నట్టు?
@muddinanaresh19 күн бұрын
Hai medam ETV news 💐🎉💐🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉🎉🎉🌹🌹🌹🌹✌️✊✌️✊✌️✊💐🎉💐🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
@user-tc2sf3mw1g19 күн бұрын
,🙏❤️💯✍️
@DabbeeruMadhusudanrao19 күн бұрын
It's8
@venkataseshagirigandham441719 күн бұрын
m
@user-uj9mr5pb3j19 күн бұрын
జి
@jk.419 күн бұрын
ఎర్రచందనం గురించి మాట్లాడిన బండి సంజయ్. వీరప్పన్ వారసులని వదిలిపెట్టం అనడం విడ్డూరంగా ఉంది. వీరప్పన్ వారసురాలు సొంత కూతురు బిజెపి పార్టీ నాయకురాలు తమిళనాడు
@sa266219 күн бұрын
Ktr-kastapadindhi Telangana kosama???? Sontha family kosama😂😂😂