ఆక్రమణదారులకిఅధికారులుకొమ్ముకాస్తున్నారా?..సీపీఐఎంఎల్ వినోద్ మిశ్రాపార్టీకోసిరెడ్డి గణేశ్వరరావు

  Рет қаралды 2,585

VINODMISRA NEWS AP

VINODMISRA NEWS AP

Күн бұрын

#vmnews. #news #apnews #kakinada #ylm
ప్రెస్ నోట్.
జై అన్నవరం. ఏలేశ్వరం తిరుమాలిగ్రామ ప్రజలు వ్రాసుకున్న మెమోరాండం. గత ఐదు సంవత్సరాల నుండి మాకు ఈ సమస్యల పరిష్కారం కావడం లేదు కావున ఈ నాలుగు డిమాండ్లను మాకు
ఎప్పటికీ పరిపూర్తి చేస్తారనేది లిఖిత పూర్వకంగా మాకు హామీ ఇవ్వగలరని నమస్కరించి కోరుతున్నాం
(1)ఏలేశ్వరం మండలంలో. పరిమితడక. జెఅన్నవరం గ్రామాలలో అడ్డతీగల మండల 59 కొత్తూరుపాడు పరిధిలో రాజువమ్మంగి రేంజ్ తిమ్మాపురం బీటు మరియు సెక్షన్ వీరభద్రపురం ఆర్ ఎఫ్ కంపార్ట్మెంట్ నెంబర్.551. 552.549. లో.25 సంవత్సరాల నుండి గిరిజనులసాగులో ఉన్న కొండపోడు భూములకు ప్రభుత్వాలు మారిన.పట్టాలు లేవు (2)జే.అన్నవరం గ్రామంలో వలస భూస్వామి మాజేటి జగన్మోహన్రావు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని తన ఆక్రమణలో ఉన్న. ప్రభుత్వ గయ్యాళి సీలింగ్ 9 ఎకరాల భూమి హైకోర్టు పేదలకు ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చిన అమలుచేయలేదు ...?
(3)తిరుమలి గ్రామంలో భూదాన భూమి ఓనర్. వాగు వారి కుటుంబీకులు.భూదాన భూమి గ్రామంలో లేనివారుబినామిపేర్లతో ఉన్న సర్వే.నెంబర్.80 లో.2.23 సెంట్లుమామిడిభీమేశ్వరరావు లు కడెం శెట్టి అప్పల నరసమ్మ.2.23 సెంట్లు కడియం శెట్టి వీరన్న.2.23 సెంట్లు..కడింశెట్టి వీర రాఘవమ్మ..2.23 సెంట్లు వరుపుల రాజులు.2.14. సెంట్లును. మొత్తం వ్యక్తుల భూమి. 11.06 సెంట్లుని.రద్దుచేసిఅర్హులైన దళితులకు పట్టాలు హైదరాబాద్ భూదాన యజ్ఞ బోర్డు వారు ఇవ్వడం జరిగింది కానీ
ఏలేశ్వరంమండలఅధికారులు .అడంగల్ లో పేర్లు రద్దు చేయటం లేదు.?
(4)జే.అన్నవరంలో వలస భూస్వామి యార్లగడ్డ సత్యనారాయ ణ. చౌదరి. సర్వేనెంబర్ 242 లో మొత్తం 26 ఎకరాల గయ్యాళి సీలింగు భూమిని .సబ్ డివిజన్ చేసి ఒక సంస్థపేరు పెట్టి 242-1 లో.4.21 సెంట్లు.242-2 లో3.33 సెంట్లు.242-3 లో 204 సెంట్లు._2.42-2A లో3-82. సెంట్లు.244-1 లో430 సెంట్లు.244-2A లో.3.34 సెంట్లు.244-2B1 లో.100 సెంట్లు.244-2B2 లో.050 సెంట్లు.245-3 లో4.06 సెంట్లు.
మొత్తంఆక్రమించి.తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ.26 ఎకరాలు. భూమిఅమ్మకం పెడుతున్న భూమిని పేదలకు పంచాలని కోర్టుని ఆశ్రయించిన ప్రభుత్వ అధికారులు వారికి ఎటువంటి నోటీసులు ద్వారా చర్యలు తీసుకోలేదు..ఈ.4 డిమాండ్లపై ఏలేశ్వరం మండల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ పేద కూలీలు దళితులు. పరిమితడక.జే.అన్నవరం. తిరుమలి గ్రామ ప్రజలు పాల్గొన్నారుసిపిఐ (ఎంఎల్ )వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో బాలాజీ చౌకు సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదగా భారీర్యాలీగా బయలుదేరి మహాధర్నానిర్వహించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వర రావు. గిరిజన సంఘం జిల్లా నాయకులు సోమల కుశల నాగులపల్లి అర్జునుడు.
మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ. దళిత నాయకురాలు దొమ్మేటి లక్ష్మి పారేపల్లి అజ్జమ్మ. వ్యవసాయపురి సంఘం నాయకులు మశరపురాజారావు తీగల రాజారావు వల్లి కొండయ్య యువజన సంఘం నాయకులు కందుల క్రాంతి కుమార్ యాదవ సంఘం నాయకులు ఓమ్మి .
అప్పన్న.M.రాజబ్బాయ్. తదితరులు పాల్గొన్నారు .................. ఇట్లు తమ విధేయులు
సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి
కోసిరెడ్డి గణేశ్వరరావు ఏలేశ్వరం నెంబర్ 9490711790

Пікірлер: 1
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 26 МЛН
VINODMISRA NEWS AP is live!
9:05
VINODMISRA NEWS AP
Рет қаралды 11
July 30, 2024
0:14
VINODMISRA NEWS AP
Рет қаралды 1,1 М.