Om nama sivaya guru Garu hare Ram hare Krishna 🕉️🙏🙏
@GayiBestha23 сағат бұрын
Om nama sivaya guru Garu hare Ram hare Krishna hare hare 🙏🕉️🙏
@PammiSatyanarayanaMurthy4 сағат бұрын
అయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు నమస్కారం.మీరు భగవద్గీతా ప్రవచనాలు చెపుతూ ఉంటారు కదా? యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) ఇవన్నీ అధర్మాలని వీటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా? మరి మీరు ఇలా వాటిని సమర్ధిస్తున్నారు అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటారా మీరు?భగవద్గీత విశ్వ రూప సందర్శన యోగం 48,53 శ్లోకాలు,అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకం వివరం చూడండి ఒకసారి. అక్షర పరబ్రహ్మ యోగము శ్లో।। 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్। అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥ (జీవాత్మ, మోక్షము) భావము:- ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును. వివరము:- యోగవిధానము తెలిసి ఫలానా కాలములో చనిపోతేనే మోక్షము పొందుటకవకాశము కలదని తెలిసినవాడు గొప్ప జ్ఞాని యోగి అయివుండును. అటువంటివాడు వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన వచ్చు సుకర్మను ఆశించడు. ఎందుకనగా వాడు కర్మను పోగొట్టుకోవాలని ఉన్నవాడు కనుక అటువంటి కర్మలనన్నిటిని అతిక్రమించి వద్దని తలచినవాడై, ఆ కర్మల వలన వచ్చు సుఖముకంటే మోక్షమే మిన్నగ తలచినవాడై యోగమునే ఎల్లవేళల ఆచరించి చివరకు పరమపదము పొందగల్గును. విశ్వరూప సందర్శన యోగము శ్లో।। 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః । ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ।। (నిరాకారము) భావము:- వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు. వివరము:- ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు. 1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను. 2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు. పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్ లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి. (53 వ శ్లోకం వివరం కూడా తర్వాత కామెంట్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి సర్.