Рет қаралды 30
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే 2024 సెప్టెంబర్ 23న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు.ఆయన దేశంలోని జనతా విముక్తి పరిషత్ (JVP) అనే వామపక్ష పార్టీకి చెందిన వ్యక్తి. శ్రీలంకకు అనురా కుమార్ దిసనాయకే తొమ్మిదో అధ్యక్షుడు.
~-~~-~~~-~~-~
Please watch: "12 లక్షలవరకుఆదాయం ఉన్నవారుఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేదు #unionbudget2025 #budget2025 #unionbudget"
• 12 లక్షల వరకు ఎలాంటి T...
~-~~-~~~-~~-~