Рет қаралды 142,006
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో ఒక యువ రైతు కుంకుమ పువ్వును ఇంటి దగ్గరే ఏసీ గదిలో పండిస్తున్నారు. కశ్మీర్లో పండే కుంకుమ పువ్వు కంటే తాను పండించేదే ఎక్కువ నాణ్యంగా ఉంటుందని ఈ యువకుడు చెబుతున్నారు. తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.
#SaffronCultivation #smartfarmer #agriculture #saffron #KumkumaPuvvu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu