Рет қаралды 206
తాడేపల్లిగూడెం న్యూస్ బిజెపి నాయకులు ఈతకోటి తాతాజీ గారు, నరిస్తే సోమేశ్ గారు గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం మహాత్మా గాంధీ అడుగుపెట్టిన ప్రాంతం నేటి గాంధీ మండపంలో పూలమాలలు వేసి గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. తాతాజీ గారు బిజెపి నాయకులకు కార్యకర్తలకు చేనేత వస్త్రాలయం లో ప్రతి భారతీయుడు వస్త్రాలను ధరించాలని ఈ వస్త్రాలకు మన వాతావరణ అనుకూలమని ఇది మన సాంప్రదాయాలు ఒక భాగమని.ఖాదీ వస్త్రాలు అందరం ధరించాలని తాతాజీ గారు విజ్ఞప్తి చేశారు. ఈతకోట తాతాజీ గారు,నరిస్తే సోమేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ నీ మర్యాదపూర్వకంగా కలిశారు