Рет қаралды 64,601
తమిళనాడులోని రామనాథపురంలో మత్స్యకారులు స్క్విడ్ చేపల వేటకు ఓ వింత పద్ధతిని అనుసరిస్తున్నారు. చాలా సున్నితంగా ఉండే స్క్విడ్ చేపలు మోటార్ బోట్ల శబ్దం వినగానే వలలకు చిక్కకుండా పారిపోతుంటాయి. అందుకే చప్పుడు చేయకుండా వాటిని వేటాడేందుకు మత్స్యకారులు థర్మోకోల్ తెప్పలు ఉపయోగిస్తున్నారు.
#Fishing #Fish #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu