Рет қаралды 31,884
ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతికి దగ్గరగా ఉంటే ప్రతి పొలం లో బంగారం లాంటి పంటలను పండించవచ్చు మేము గత 20 సంవత్సరాలుగా ఇవే పద్ధతులను పాటిస్తూ రసాయనిక ఎరువులను అవసరాన్ని బట్టి తగుమోతాదులో ఉపయోగించుకుంటూ మంచి దిగుబడులు తీసుకుంటున్నాం మాకు ఉన్న ఈ అనుభవం ప్రకారం మన తోటి రైతు సోదరులు కూడా ఈ పద్ధతులను ఉపయోగించి మంచి దిగుబడులు తీసుకుంటూ మన భూమాతని కాపాడుకుంటామని కోరుకుంటున్నాం
#agricultureideas
pleasesavefarmers@gmail.com
whatsapp number 9908988969