Рет қаралды 224,521
#andhrapradesh #inequality #jayaprakashnarayana
ప్రభుత్వ గుత్తాధిపత్యం వల్లే వ్యవస్థలోని లొసుగుల్ని ఉపయోగించుకుని మొదటి తరం అంబానీ కుబేరుడయ్యారని, ఈ తరంలో అంబానీ, అదానీల్నినియంత్రించటానికి ఆర్ధిక స్వేచ్ఛను తొలగించి మళ్లీ ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తీసుకురావాలంటే అది పరిష్కారం ఎలా అవుతుందని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ iDream News 'A Candid Conversation with Swapna ' కార్యక్రమంలో ప్రశ్నించారు.
ప్రస్తుత ప్రభుత్వం కొంతమంది సంపన్నుల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని విశ్వసనీయ ఆరోపణలున్నాయని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతతో వివరణ ఇచ్చి చట్టం ముందు అందరూ సమానమేననే విశ్వాసం కలిగించటంతో పాటు.. ప్రయివేటు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు, అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు చర్యల్ని ప్రకటిస్తేనే పెట్టుబడులు పెరుగుతాయని JP పేర్కొన్నారు.
Click on the following links to follow and make a difference:
Subscribe on KZbin : / jploksattao. .
Like us on Facebook : / jploksatta
Follow us on Twitter : / jp_loksatta
Join telegram Group : t.me/JPFollowers