Рет қаралды 621,669
తక్కువ భూమిలో ఎక్కువ కూరగాయలు పండించి.. రసాయనాలు వినియోగించని ఆహారాన్ని గ్రామస్తులకు అందిస్తున్నారు సూర్యాపేట జిల్లా సంగెం గ్రామానికి చెందిన సీనియర్ రైతు నల్లు లక్ష్మీ నరసింహా రెడ్డి గారు. తమ ఇంటి ముందు ఉన్న అరెకరం స్థలంలో 17 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. గత ఆర్నెల్లుగా సాగు చేస్తూ.. ఇప్పటికే రూ. 2 లక్షలు ఆదాయంగా పొందారు. ఆ వివరాలు ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #MultiCrop