Naxals అంటారు కథా జగన్ చేసిన, sand, లిక్కర్, మైన్స్ దోపిడీని ఏమి పీకేరు కనీసం అది తప్పు అని వార్నింగ్ ఇవ్వలేదు
@yogeswararaovinakollu900510 күн бұрын
మావోయిస్టుల లాగానే,మనకు కంటిలో నలుసులవలె పరిణమించిన ఉగ్రవాదులను సమూలంగా తుచిపెట్టేయాలనే సంకల్పాని ప్రస్థుత ప్రభుత్వం రావడం శ్రేయస్కరమేమో.
@parvathichittineni62010 күн бұрын
మన రాజకీయ నాయకులు లైసెన్స్ నక్సలైట్స్ అని చెప్పొచ్చు అండి . ఉదాహరణకి కెనడాలో పంజాబ్ ఉగ్రవాదిని కెనాలో హత్య చేయటాన్ని సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకి సంబంధించి కేంద్ర హోమ్ మినిస్టర్ ఉన్నారు అని వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు పంపించి విచారణకు పర్మిషన్ ఇవ్వమని కెనడా అడిగారు . అప్పుడు భారతదేశం అదే మీ వీడియోలు మేము నమ్మటం లేదు అని చెప్పారు . భారతదేశం చెప్పేది వీళ్ళు పంజాబ్ ఉగ్రవాదులను పోషిస్తున్నారని . కానీ కెనడా చెప్పేది మా పౌరుషత్వం తీసుకున్న వాళ్ళని రక్షించే బాధ్యత మాది అని దానికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నక్సలైట్స్ రాజ్యాంగ విరుద్ధంగా గన్ పట్టుకున్నారని అని నక్సలైట్లు తీవ్రవాదం మరియు సమాజానికి వ్యతిరేకము అని అనుకుంటాం. కానీ అలాంటి నక్సలైట్స్ రాజకీయ నాయకులు ఒక్కటైతే నేటి దేశాన్ని ఏలుతున్నారని చెప్పొచ్చు. ఉదాహరణకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వైసిపి నుంచి మారిన సర్వేశ్వరరావు సోమిని చంపారు నక్సలైట్స్. అదేమంటే దోచుకుంటున్నారు అని . కానీ జగన్ రెడ్డి ఉన్నప్పుడు లెటర్ రైట్ తవ్వకాలు పై ఆ గ్రామ సర్పంచ్ని కాపలా పెట్టి మరి జగన్ రెడ్డి తవ్వుకొని రోజు అడవులు కొట్టి రోడ్డు వేసుకొని అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. టిడిపి వాళ్ళు వెళ్లి గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తే చట్ట విరుద్ధమన్నారు. కానీ అప్పటినుంచి ఫెన్సింగ్ చేసుకొని మరి ఎవరు రాకుండా తవ్వుకున్నారు . భారతదేశ పరిస్థితి ఎన్ని చట్టవుల్లం చేసే ఆర్థికంగా దోచుకుని విదేశాల్లో దాచుకున్న వాళ్ళు. కొందరు . వివేకానంద రెడ్డి హత్య లాంటి వాటిపై విచారణ జరిగి నిందితులకు శిక్ష పడ నీ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. నిజంగా సమాజానికి హాని కలిగించే నక్సలైట్స్ నక్సలైజాన్ని అణిచివేయాల్సిందే. అందుకు చంద్రబాబు గారు తగిన మూల్యం చెల్లించుకున్నారు . రెండో పక్క ఇప్పుడు నోరు మూసుకున్న పోరా హక్కుల సంఘాలు చంద్రబాబు గారిని ఓడించడంలో ప్రముఖ పాత్ర వహించారు. దానివల్ల సమాజం చాలా నష్టపోయింది. నియంత్రణ లేక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వల్ల నక్సలిజం ఆర్థిక ఉగ్రవాదంగా పెరిగి . కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు టిటిడి చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇది టీటీడీలను రాష్ట్రంలోనూ దోచుకుంది కాకుండా అధికారులు కూడా దోచుకోవడంలో వాట తీసుకుని వ్యవస్థలన్నీ నాశనం చేస్తారు. అవినాష్ రెడ్డి హాస్పిటల్ లో దాక్కునప్పుడు కనీస సీబీఐ కో రక్షణ ఇస్తే. అది హోం మంత్రి విజయం గా చెప్పుకోవచ్చు. కానీ హాస్పిటల్ లో దాక్కుంటే సిబిఐ ఆఫీసర్ కు రక్షణ ఇవ్వలేని హోం మంత్రిగా జగన్ రెడ్డి ముందు ఓడిపోయారని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అని చేసిన అనేక దోపిడీలు ఆరు శ్వేత పత్రాల్లో దాక్కున్నప్పటికి చర్యలు తీసుకోలేనందున
@ChintakayalaBrahmaiah-b3b10 күн бұрын
నీవు పెట్టీన హెడ్డింగ్ ఏంటి , నీవు చేసిన ఉపన్యాసం ఏంటి ఏమైనా సంబందం వుందా , నీ వయసు ఏంటి , చిన్న వయసు వారు ఇలాంటి వీడియోస్ చేసారంటే బ్రతుకుదెరువు కోసం అనుకోవచ్చు , నిన్ను ఏమనాలో నీవే ఆలోచించు
@amarendra6910 күн бұрын
అసలేమన్నా అర్ధముందా ఈ వీడియోలో....! అసలేం చెప్పదలచుకున్నారు ?
@RangaKakumani10 күн бұрын
Rajasekhara reddi hand vundantaru
@veeranari647810 күн бұрын
Cbn garu Maree .....laga chesthunnaru
@venkateshraom837610 күн бұрын
మీరు పెట్టిన థంబ్నెయిల్ ఏమిటి.? మీ సోది ఏమిటి? అసలు సంబంధం ఉందా? కేవలం you tube సంపాదన కోసం,మీ లాంటి వారు కూడా ఇలా......
@vagedevevagedevi419610 күн бұрын
Jagan mohan reddy palana lo nakshalijam uniki ledu state emaina variki akkara ledu variki state development lekunda unte baguntundi anukunta