Рет қаралды 604,256
తెలంగాణలోని రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి ఐదేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆఫ్ సీజన్లో కూడా దీనిని సాగు చేస్తున్న ఆయన ఖర్చులు పోగా ఎకరానికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్నారు.
(సవరణ: ఈ కథనంలో పొరపాటున జహీరాబాద్ పట్టణాన్ని జిల్లా అని చెప్పాము. గమనించగలరు)
#DragonFruitFarmingWithLED #RameshReddy #BBCTelugu #Zahirabad
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu