Рет қаралды 12,415
ఉమ్మడి కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో సుధాకర్ రెడ్డి అనే యువరైతు ఖర్జూర పంట సాగు చేస్తున్నాడు ఈ మొక్కలను మద్రాసు నుంచి తెచ్చి సాగు చేస్తున్నాడు ఒక మొక్క 4200 నుంచి 8000 దాకా వెక్కించి మొత్తం 220 మొక్కలు అతని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి ప్రస్తుతం ఈ యువరైతు ఖర్జూర చెట్ల యొక్క వయసు మూడు సంవత్సరాలు మూడో సంవత్సరంలో పంట ఆశాజనకంగా వచ్చింది మంచి లాభాలు వచ్చినాయి అని ఎవరైతే తెలియజేస్తున్నాడు ఇంకా మరిన్ని వివరాలు కావాల్సి ఉంటే అతని ఫోన్ నెంబర్
సుధాకర్ రెడ్డి
కొత్తపల్లి జెడ్పిటిసి మెంబర్
ఉమ్మడి కర్నూలు జిల్లా
93967 89107