Рет қаралды 913,532
దొడ్డిపట్ల...... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలానికి చెందిన గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం..... గోదావరీ అందాలు చూడాలన్న,,, గోదావరీ లో పడవ ప్రయాణం చేయాలన్న,, దొడ్డి పట్ల గ్రామం.... రావాల్సిందే.. .. సినే గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ గారు..... ఊరు కూడా ఇదే....
#harshasriram77 #village #andhrapradesh #godavari #westgodavari #eastgodavari #konaseema