Рет қаралды 38,793
సెంట్రల్ గాజా ప్రాంతంలో 32 టవర్లు ఉండే ప్రాంతాన్ని బీబీసీ ప్రతినిధి అద్నాన్ అల్ బుర్ష్ పరిశీలించారు. ఆ టవర్లలో దాదాపు 5,000 మంది ఉండేవారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాత్రికిరాత్రే ఆ భవనాలన్నీ శిథిలాలుగా మారాయి.
#IsraelGazaWar #gaza #israel #israelpalestineconflict
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu