Рет қаралды 140,135
పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం మండలానికి చెందిన పెదమైనవాని లంక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారు మూల గ్రామం...
ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా కష్టం తో కూడుకొన్న పని...ఈ గ్రామాన్ని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకొని అభిరుద్ధి చేయడం జరిగింది..
#village #harshasriram77 #eastgodavari #godavari #godavari #konaseema #beach #river #westgodavari #sea #fishmarket