Рет қаралды 276
"శ్రీ కళా మంజరి" సాహితీ సాంస్కృతిక సంస్థ, షాద్ నగర్ ఆధ్వర్యంలో 16-7-2022 వ తారీఖున హైదరాబాదులో అవధానాచార్య 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశ రావు మరియు డాక్టర్ మంకాల రామచంద్రుడు గార్ల మైత్రీ సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం జానపద శాఖ ఆచార్యులు డాక్టర్ పులి కొండ సుబ్బాచారి గారు, ఆశావాది ప్రకాశ రావు మరియు మంకాల రామచంద్రుడు గారితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని ఆత్మీయంగా గుర్తుకు చేసుకుంటూ ప్రసంగించిన సందర్భంలో తీసిన వీడియో ఇది.
ఆశావాది శశాంక మౌళి,
S/o ఆశావాది ప్రకాశ రావు,
ఫోన్: 9441143399
Asavadi Sasanka Mouli
S/o Asavadi Prakasa Rao,
Ph: 9441143399