అరే బాబు కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్ లో 30సంవత్సరాలనుండి శెనగ రబీ లో పండిస్తూ ఉన్నారు, మినుములు, శెనగ, గోరుచిక్కుడు లాంటి పంటలు రబీలో మంచు కురిసే టైమ్ లో ఆ తేమతో బ్రతుకుతాయి, కాపు కాస్తాయి. నువ్వు పుట్టక ముందు నుంచి వ్యవసాయం చేస్తున్నవాళ్లు చెప్పేది ఇవి విత్తనాలు మొలక రావడానికి భూమి లో తేమ ఉంటే చాలు. ప్రత్తి వేసే నల్ల రేగడి భూముల్లో ఎప్పటినుంచో శెనగ వేస్తున్నారు, తేమ సరిపోకపోతే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లో వాటర్ స్ప్రే చేస్తున్నారు
@kurubasivaiah9988Ай бұрын
Contact no send me anna
@babuperisetti6260Ай бұрын
అన్న నువ్వు చెప్పేది అందరికి అర్ధం అవ్వాలి
@rosaiahthota4061Ай бұрын
అందరూ చెప్పే, వారే కానీ మార్కెట్ వెళ్లే రైతు సమస్యలపై ఎవ్వరూ చెప్పేవాడు లేడు..కాపువుంటే రేటు వుండదు రేటు వుంటే కాపువుండదు నష్టాల్లో కూరుకుపోయిన రైతుకు మామిడి తోటలు తీసేసి వేరే మార్గం చెప్పండి. లేదా సరైనరేటు వచ్చే మార్గం చెప్పండి ప్లీజ్