స్వామీజీ గారు మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది స్వామి మా కుటుంబంలో అందరికీ మీరన్న చాలా గౌరవం. మీ ప్రవచనాలను వినాలి ఆచరించాలి అని బాగా అనుకుంటున్నాము. మీరు చెప్పేది అక్షరసత్యం. 🙏🙏🙏
@bhaskararaobhattagiri43072 жыл бұрын
🕉️ చాలా అద్భుత సందేశం. చిన్న జీయర్ గారు చేసిన వ్యాఖ్యలు, హిందూ మతం అయోమయంలో పడేసిన సందర్భంలో! సరైన అవగాహన కల్గించే సందేశం.🙏🙏
@Bharat-kattar-Hindu2 жыл бұрын
I was born as a Christian and become a HINDU... bringing many Christians back to the one and only true religion 🕉️🕉️🕉️
@SchoolOfUnlearning32 жыл бұрын
What made you to change your religion?
@kanchr75372 жыл бұрын
What? There is no such thing as converting to Hindu. And, I as a Hindu dislike any kind of convincing others to change their religion. Why are you trying to convert others is just beyond me. Just follow whatever you want. And let people do whatever they want. Btw, didn't you see what Swamiji was saying? Why to go to hotel and say ....what you don't want to eat rather than just saying what you want to eat. God,!!people like you are really the reason for religious tensions in this world.
@user-kp7ws2zx7i2 жыл бұрын
Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.
@shivashankar2452 жыл бұрын
@@user-kp7ws2zx7i Teach your Bible to those who were not able to read it completely...but for those like me who read the whole Bible with deep understanding..I can confidently say that it is cruel..brutal...and misleading to the entire world.
@Bharat-kattar-Hindu2 жыл бұрын
What you said is a COPY of 🚩Lord sri krishna's BHAGAVADGITA🚩
@pvp32512 жыл бұрын
Good super sir tq sir padabivamdanam krishnatnsm vanda jagadhgurum sir.
@subbaraoguruprasad57492 жыл бұрын
🙏🙏🙏చాలా స్పష్టంగా చెప్పారు స్వామి. ఇక ఎవ్వరూ ఖండించేలేనంతగా.
@smartachaitanyam89002 жыл бұрын
అద్వైతం యొక్క అద్భుతమైన వైభవాన్ని అమోఘంగా వివారించారు 👌👌👌👌 శివ ద్వేషమనే విష వైషమ్యాలను విరజిమ్మే విభేద వర్గాలకు చాలా చక్కటి విశ్లేషణ అందించారండీ. 👏👏👏👏👏👏
@GK0_2 жыл бұрын
స్వామి దయ చేసి ఇది ఇక్కడి తొ ఆపెయండి. మనలో మనకి విభేదాలు వద్దు... ఇది అన్య మతస్తులకు మనం చులకన అవ్వడము తప్ప మరేమీ ఉండదు... 🙏🙏ఓం హరిహరాయనమః 🙏🙏
@sriguru22302 жыл бұрын
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న వాక్యానికి అర్థం జగత్తు లేదని కాదు. ఈ జగత్తు భగవానుడి నుండి వేరు కాదనే సత్యాన్ని తెలుసుకోలేని మాయలో మనమున్నామని. అద్వైతం ప్రకారం మనం కొత్తగా పొందడానికి వేరొకటంటూ ఏమీలేదు. అసలంటూ ఉన్న ఆ ఒక్కటీ ఏదో అది మనలోనే ఉంది. దానిని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న పొరను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని. మన ఆత్మపై కప్పబడి ఉన్న అజ్ఞానమనే మసిని జ్ఞానమనే వస్త్రంతో తుడిస్తే.. అప్పుడు నిత్యమూ, సత్యమూ అయిన ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది. అది మనలోనూ, ఎదుటివాడిలోనూ ఒకలానే ప్రకాశిస్తూ ఉంటుందనే పరమసత్యం అవగతమవుతుంది. ఆ సత్యం తెలిశాక ఇక జీవాత్మే పరమాత్మ!
@sriguru22302 жыл бұрын
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!! అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!! కృష్ణం వందే జగద్గురుం! జగద్గురు దత్తాత్రేయుడు!! జగద్గురు దక్షిణామూర్తి!! జ్ఞాన స్వరూపమైన దక్షిణ మూర్తి అవతారమే ఆదిశంకరులు అలా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆదిశంకరులే జగద్గురువు!!
@ArunKumar_2372 жыл бұрын
Inka shivudu Vishnu ani veru veruga bhavisthunnaru. Entha mandi guruvulu vachi cheppina meeru maararu.
@peopleworld47042 жыл бұрын
చిన్న జీయ్యర్ సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తి...... అతను వలన హిందూ సమాజం కీ ఏమీ ఉపోయోగం లేదు.... శైవులు.... వైష్ణవు... శక్తేయం లు అని బేధాలు సృష్టిస్తారు.... అదిశంకరచార్యులు... అందరిని కలిపితే ఇతను విడదీస్తున్నారు..... ఇతను సమాజం కీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి 🙏🙏🙏🙏
@srinusrinu-si8uw2 жыл бұрын
నిజం చెప్పారు స్వామి గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్ప వాళ్ళు భారత్ మాతాకీ జై హిందువుగా మాట్లాడు హిందువుగా ఆలోచించు
@apologetics66562 жыл бұрын
ఆయన ఒక దొంగ స్వామి....శంకరులే జగత్ గురువు
@arao20382 жыл бұрын
భగవద్గిత 7.7 లో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పింది "నాకన్నా గొప్పవాడు కానీ, గొప్ప వస్తువు కానీ ఏది లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగత్తు అంతా నా తేజస్సు వలననే ప్రకాశిస్తుంది..", అంటే దాని అర్ధం అద్వైతం కాదు.. సనాతన ధర్మానికి మూలం, ప్రాణం-కర్మ సిద్ధాంతం, భక్తి సిద్ధాంతం.. సనాతన ధర్మమంటే అద్వైతం కాదు, ద్వైతం కాదు, విశిస్టాద్వైతం కాదు..ఇవి సంప్రదాయాలు మాత్రమే.. అద్వైతం కేవలం ఒక తత్వంలాగే ఉండాలి తప్ప.. ఆచరణలో ఉండకూడదు.. నాలో దేవుడున్నాడు అనుకోవడం తత్వం.. నేనే దేవుడిని అనుకోవడం ఆచరణ.. అది చాల ప్రమాదం.. అద్వైతం ఆచరణలోకి వెళితే సనాతన ధర్మం వినాశనానికి గురి అవుతుంది.. అందరూ దేవుళ్ళే, నేను దేవుడినే అని అద్వైతాన్ని ప్రచారం చేస్తే ఏసు క్రీస్తును కూడా నమ్మాలి, అల్లా ని కూడా నమ్మాలి.. ఇంకా చాల మతాలు కరెక్ట్ అని చెప్పాలి... కానీ అది తప్పు..ఆరోజు అది శంకరాచార్యులు ప్రచారం చేసింది అద్వైతం కాదు.. కర్మ సిద్ధాంతాన్ని, భక్తిని.. అద్వైతాన్ని అయన ఆచరణలో పెట్టి ప్రచారం చేసి ఉంటె సనాతన ధర్మం ఆరోజే అంతమయిపోయి ఉండేది.. ఆయనకి తెలుసు .. అందుకే అద్వైతాన్ని ఒక తత్వంలాగానే ఉంచారు తప్ప ఆచరణలోకి తీస్కొని రాలేదు. కానీ ఈరోజు చాల మంది ప్రవచన కారులు అద్వైతాన్ని తమ ప్రసంగాలలో ఆచరణలోకి తీస్కొని వస్తున్నారు.. అందులో మాత మార్పిడులు పెరుగుతున్నాయి.. ఇది మనమంతా కలిసి కొంచెం కరెక్ట్ చేసుకోవాలి.. లేదంటే ప్రమాదంలో కి వెళ్తుంది హిందూ మతం.. జై శ్రీరామ్ - నమః శివాయ
@R.K6422 жыл бұрын
@@arao2038 A.Rao గారు..శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది నిజమే..అక్కడ నేను అంటే "దేవుడు" అని అర్ధం..ఇక శివకేశవులకు బేధం లేదు..శివుని హృదయంలో విష్ణు,విష్ణు హృదయంలో శివుడు కొలువై ఉంటారు.. ఇక ద్వైత,విశిష్టాద్వైత,అద్వైత భావనలను అర్ధం చేసుకోవడంలో మీరు కాస్త పొరబడ్డారు.కానీ మీరు చెప్పినట్లుకాకుండా.." నేరుగా అద్వైత సిద్ధాంతాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా అనుసరించే వాళ్లకు మాత్రమే అహంకారం వచ్చి భక్తి తగ్గి తానే పరమాత్మ లాగా భావించి తన ఆధ్యాత్మికమార్గాన్ని పక్కదోవపట్టిస్తారు." అయితే ఈ మూడు సిద్ధాంతాలలో వేటినీ మనం తప్పుపట్టలేం..ఈ మూడు మార్గాల గురించి శ్రీ రామకృష్ణ పరమహంస అద్భుతమైన వివరణ ఇచ్చారు..ఆ వివరణ మనం తెలుసుకొంటే మన హిందూ ధర్మంలో ఇటువంటి ప్రధాన ఉపసిద్ధాంతాలు(ద్వైత,విశిష్టాద్వైత,అద్వైత) ప్రాధాన్యత మనకు సంపూర్ణంగా అవగతం అవుతుంది.. రామకృష్ణ పరమహంస గారు ఈ 3 సిద్ధాంతాలను ఒక భక్తుడు దైవాన్ని చేరడం(మోక్షం) లో సోపానాలుగా వివరించారు. ముందుగా ప్రధమ సోపానం ద్వైత సిద్ధాంతం..అంటే భగవంతుడు వేరు,జీవుడు వేరు అన్న భావనతో ఒక వ్యక్తి తన సాధనను ప్రారంభించడం వలన తనలో ఎటువంటి అహంకారం ఉండక భక్తి ప్రారంభం అవుతుంది.. ఇక విశిష్టాద్వైతము 2వ సోపానం..అంటే ద్వైత సిద్హాంతం అదే పనిగా అవలంబించేకొద్ది భగవంతునికి,భక్తునికి మధ్య దూరం తగ్గి..తాను భగవంతుని యొక్క అంశను అన్న భావన ప్రారంభం అవుతుంది..ఇదియే విశిష్టాద్వైతం. ఇక 3వ సోపానం అద్వైతం.విశిష్టాద్వైత భావన (తాను భగవంతుని అంశ) సాధన చేసేకొలది..భాగవంతునిపై భక్తి తీవ్రస్థాయికి చేరి మోక్షానికి అర్హత సాధిస్తాడు..అంటే భాగవంతునిలో కలసి తానే బ్రహ్మానందస్వరూపునిగా మారుతాడు..ఇదియే అహం బ్రహ్మాస్మి..ఇదియే మోక్షానికి చివరి సోపానం.. దీని బట్టి మనకు అర్ధమయ్యేదేంటంటే ఈ మూడు సోపానాలు లో ఏ ఒక్క సోపానం లేకపోయినా మనం మోక్షం ను పొందలేమన్నమాట..
@radhasangu79542 жыл бұрын
చాలా స్పష్టంగా వివరించారు మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
@bapujagati38582 жыл бұрын
మీరు మీరు మీలోమీరు మీఇరువురూ చర్చించుకురండీ. అందరినీ మీడియాద్వారా పరేశాన్ చేయకండీ మీడియాద్వారా చర్చించుకోవడానికి సమయంకాదు. అన్యమతాలు మనతప్పలను వెదికేప్రయత్నంలో ఉన్నారు.
@prabhakargovindaraju25682 жыл бұрын
ఈశావాస్య మిదం సర్వం. యావత్ సృష్టి భగవంతుని విరాట్ స్వరూపం అయినప్పుడు ఆయనకు భిన్నంగా ఇంకోటి లేదు. ఇదే అద్వైతం. 🙏
@patnaikdsp48842 жыл бұрын
నేను తప్ప వేరే ఏదీ లేదు అన్న మాటకు జగత్ సర్వం తనే అనీ అందులో అర్జునుడు కురు సైన్యం వేరు కాదు అనేదే అసలైన అద్వైతం యొక్క అర్ధం అని న భావన 🙏🙏🙏
@ghantasalasongsbyrachapundaree2 жыл бұрын
అక్షరం అక్షరం.. సత్యం.. పలికిన ప్రతి పదం ..మనుసున ఇమిడే విదం..మీ వివరణ సఫలం..🍁🤝💐🍍👍🎸🍃🌻🌺🌿🌲💯👌
@subbalakshmic8630 Жыл бұрын
Swamy miru cheppindi chala correct
@someshs82792 жыл бұрын
మీ వివరణ కు మీ జ్ఞానానికి పాదాభి వందనాలు
@p.narasimharao75242 жыл бұрын
చక్కగా విశదీకరించారు.ఇంతమాత్రం తెలుసుకోలేని జీయర్ వారు అంత స్థాయి కి దిగజారి మాట్లాడారంటే, వారిలో జ్ఞానం అంతరించి,అహం పెరిగింది అన్నమాట..జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@venkatraghava-pm4jq2 жыл бұрын
దయచేసి అందరు అర్దము చేసుకోగలరు : ఆది శంకరులు భగవంతుడొకడే శాశ్వతం ,ఇక మిగిలినదంతా అశాశ్వతం అని అద్వైతాన్ని బోధించారు ,నిజమే కానీ అద్వైతస్థితి కి అందరు చేరగలరా ?అంత సాధన చేయగలరా ?సాధన చేయడం కంటే మాటలు చెప్పడం తేలిక ,కనుక తర్వాత రోజుల్లో అద్వైతాన్ని వక్రీకరిచేవారే ఎక్కువయ్యారు ,ఉదాహరణకి అద్వైత స్థితి కి చేరిన ఒక మహాత్ముడికి ఒక పులి ఎదురైందనుకోండి ,ఆ పులి మాయ, తన శరీరం కూడా మాయే ఇంత అద్వైత స్థితి లో ఉన్న మహాత్ముడినకి క్రూర జంతువులూ కూడా పాద క్రాంతమవుతాయి.ex,రమణ మహర్షి వంటివారు ,మరి ఒక సాధారణ మనిషి ముందుకు పులి వస్తే అది మాయ అని ఉరుకోగలడా ?సాధనేమీ చేయకుండా నేనే దేవుడిని అని భావిస్తే యెంత ప్రమాదం ? రామానుజుల రాక ముందు ఈ పరిస్థితే దేశము లో ఉంది . అపుడు వారు సాధారణ ప్రజానీకానికి అర్ధమయేలా అద్వైతాన్ని తేలికగా చెప్పారు ,పరమాత్ముడొక్కడే శాశ్వతం నిజమే ,కానీ ఈ పరమాత్మలోనే ప్రకృతీ ,జీవుడు కూడా ఉన్నారు ,జీవుడు తన ఉద్దరణ కోసం సాధన చేస్తూ ,ప్రక్రుతి ని తల్లి గా భావించి పాఠాలు నేర్చుకుంటూ ,ప్రక్రుతి ఇచ్చే సంకేతాలను అందుకుంటూ అంతటా పరమాత్మా ని దర్శించి చివరి గా పరమాత్మనే చేరమని బోధించారు , ఇక తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు కూడా అద్వైతాన్ని సులభంగా చెప్పే ప్రయత్నమే చేసారు ఉదాహరణకి ,ఒక గర్భవతి నడుస్తూ వస్తుంది ,ఆమె ని ఒకే వ్యక్తి గానే మనం భావిస్తాం ,కానీ ఆమె కడుపు లో ఇంకో ప్రాణి కూడా ఉంది కదా ,తల్లి కడుపులో ఉన్నంత మాత్రాన బిడ్డ తల్లే పోతుందా?గర్భంలో బిడ్డ ఎప్పుడు తల్లిపై ఆధారపడి బ్రతకాలి ,అలాగే మనం పరమాత్మా లోనే ఉన్నాము ,(భాగవతం లో కృష్ణ పరమాత్మా తన కడుపు లో లోకాలన్నీ ఉన్నాయని తల్లి యశోదకు చూపించాడు కదా) పరమాత్మా కు శరణాగతి చేసి మనం బ్రతకాలి గాని మహాత్ములకున్నంత సాధన సంపత్తి లేకుండా నేనే దేవుడిని అనే సిద్ధాంతాలు సామాన్య ప్రజలు చేయకూడదు ఇది మద్వు లవారు బోధించినది , పై ముగ్గురు భగవత్స్వరూపులే ,కానీ వారు చెప్పిన సంప్రదాయాల్ని సాధన చేసి భగవంతుడిని పొందడం మానేసి మా సంప్రదాయమే గొప్పదని వాదనలెందుకు చెప్పండి ? ఇక విష్ణువుని ఆరాధించడమంటారా ,నాలోనే సమస్త దేవతలు ఉన్నారని భగవద్గిత లో కృష్ణుడు, అర్జునుడికిచూపించాడు కదా వైష్ణవులు శివుడిని ఆరాధించరంటే శివుడంటే ఇష్టం లేదనికాదు. వరారాధించే కృష్ణుడిలోనే శివుడున్నపుడు ఇక ప్ర్రత్యేకంగా శివలింగమెందుకు ?వీర శైవులు లింగాన్ని మాత్రమే ఆరాధిస్తారు ,అంతమాత్రాన కృష్ణుడు నచ్చకపోవడమా ?లింగం లో కృష్ణుడు లేడా?శివుడు ,కేశవుడు ,దేవతలు వేరు వేరు అనే భావన ఉన్నంతవరకు సాధన పరిపక్వము కాలేదని అర్ధం, కనుక దయచేసి స్వామిజీలనైనా ,సాధారణ ప్రజలనైనా వారి వారి సిద్ధాంతాలతో వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోనివ్వండి ,ఈ పనికిమాలిన కాంట్రవర్సీ లతో సామాన్యులని తికమక చేయకండి ఇక పరిపూర్ణానంద గారి విషయానికొస్తే వీరు రిషికేష్ లో బ్రహ్మచారి గా సాధన చేస్తున్నపుడు మామీడికాయలు తినాలనున్నా కొనుక్కోలేని పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు రాత్రికి పాడైపోయిన మామిడికాయలు చెత్తకుండీ లో వేస్తే వెళ్లి ఏరుకొని మామిడి పండులో పాడైన వరకు కోసేసి మిగిలినది తినేవారట ,ఇప్పుడుస్వామిజి అయి ఆశ్రమం తెరిచాక మామిడి పండ్లు తినాలనుకున్నపుడు హయిగా కొనుక్కొని తింటున్నారట, విదేశాలకి వెళ్లాలంటే హ్యాపీగా ఫ్లైట్స్ లో వెళ్తున్నారట ,(ఒక ఇంటర్వ్యూ లో ఏంకర్ గారు మీరు చిన్నప్పటి కి ఇప్పటికీ సాధించిందేమిటి స్వామీ అని అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానమిది ) స్వాములవారూ మీరు దయచేసి ఈ గొడవలు మానేయండి సమతామూర్తి విగ్రహం పెట్టారనేగా కడుపుమంట ? మీరుకూడా డొనేషన్స్ సేకరించి శంకరాచార్యులవారిదో ,దయానంద సరస్వతి గారిదో అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించండి, మేమంతా సంతోషిస్తాం ,ఈలోపల మామిడిపళ్ళ రసం తాగండి, కడుపుమంట తగ్గుతుంది . ఉంటాను స్వామి, ఉంటాను ఫ్రెండ్స్.
@abhiramathreya46499 ай бұрын
@@venkatraghava-pm4jqchinajeeyar swamy is a fraud... Andithe juttu andhakapothe kallu patkune guy.... Pettina samataamoorthi vigrahaanni mana sainikulanu champe china nundi manufacturing cheinchalsina avsaram endhi....
@umabitr81575 ай бұрын
@@venkatraghava-pm4jqswami matalu vachu kadha ani matalu adaru miru a dharu debates lo kurchoni vivarinchukundhamu ayana mamidipallu thinte miru neyi ,pulihora, chakraoongali, garelu vindhu bojanamu cheyandi akalithirudhi thanariki swami
@paparaopisupati55214 ай бұрын
మీరు మహాత్ములు .జియ్యర్ హవాల డబ్బు కోసం.మూడు సార్లు 10 ఏళ్ళ నుండి ముఖ్య మంత్రిగా తెలంగాణ లో సనాతన ధర్మ గొప్పతనము రక్షణ .చెయ్యాలి.ఎప్పుడు c.m .అవుతారు m.l.a గా కామారెడ్డి నుండి గెలువు ముందు.జియ్యార్ నీవు హిందూ మతానికి చీడ పురుగులు చీమలు మురికి కాలువలో కీటకాలు
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు స్వామీజీ భారత్ మాతాకీ జై🚩
@mallikavarra54822 жыл бұрын
Namaste guruji,about 6 to 7 years back I listened ur bagavath geetha in TV, ur voice really taken me to real picture of what ur saying ,that was first step of my depth observation of nature,tq so much guruji for making me to become more close to lord krishna
@srinivasaraonandam97142 жыл бұрын
వ్రేలు......అద్వైతము వ్రేలలో ఎముక ఉంది,రక్తం ఉంది,నరములు వీటిమెుత్తాన్ని కలిపి చెప్పేది....విశిష్టాద్వైతము అని చదివాను స్వామి దయచేసి దీనిని గురించి మాబోటి అజ్ఞానికి తెలియపరచ మనవి.
@lakshmimanikyam43902 жыл бұрын
అద్భుతంగా చెప్పారు స్వామీజీ మా మనసులో ఉన్నది చాలా చక్కగా వివరించి చెప్పారు అందరికీ అర్థమయ్యేలా🙏🙏🙏🙏🙏
@abburujanaki3682 жыл бұрын
Good msg
@ravineelakantan98732 жыл бұрын
Whenever I hear to Swami Paripoornanadaji I am mesmerized...his depth of knowledge is clearly evident in all his inspiring talks....so eloquent...I bow down to Swamiji...more power to him...yes as he always expounds Bharat is a great land where realized seers, phenomenal rishis and so many eminent thinkers have left their indelible imprint...Vande Mataram 🙏🙏🙏
@aabhijaykomanduru97222 жыл бұрын
You are a political man. Plz don't talk anything it's waste of time
@Satyasesha-n3d2 жыл бұрын
Eeyana veshalu andariki telusu
@vikramsarma87282 жыл бұрын
చక్కగా చెప్పారు స్వామీజీ వారు స్వామీజీ ముసుగులో ఉన్న సామాన్యమైన వ్యక్తి కన్నా digajaripoyaru
@venkatsiri96012 жыл бұрын
ఆంధ్ర లో కె ఏ పాల్ తెలంగాణలో purna ఇద్దరు సరిపోయారు పాలిటిక్స్ లో
@1911rajkumar Жыл бұрын
HE IS RAVANASURAAAAAAAAAA WITH LOT OF EGO AND MOCKERY FOR PUBLICITY AND MAINTINING THE GLAMOUR EVEN REACHING 70S WASTE BUGGER USELESS FELLOW AND CHEEEDA FOR THIS SOCIETY................USELESS BUGGER
@praveenji99542 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామీజీ. జ్ఞాన పూర్వకంగా, స్పష్టంగా ఉంది. చిన్న జీయర్ స్వామి అలా మాట్లాడారంటే ఆయన మళ్ళీ ఒకటో తరగతి నుండి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదివితే ఉన్న మతి పోవడం అంటే ఇదే అన్నట్లుంది. భారతదేశం విశ్వ గురువుగా ఎదగాలంటే భారతమాత అందించిన గురువుల మద్య సమత కూడా ప్రధానంగా చాలా అవసరం. చిన్న జీయర్ స్వామి వారు ఈ Equality ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలని మనవి. భారత్ మాతా కీ జై.
@kajasreenivasrao81952 жыл бұрын
Well said, and we are lucky Jiyyar swamy did not say money and political power is guruvu in fact he is close to them
@sesharatnamdevulapalli42902 жыл бұрын
🙏🙏🙏👌
@venkatraghava-pm4jq2 жыл бұрын
దయచేసి అందరు అర్దము చేసుకోగలరు : ఆది శంకరులు భగవంతుడొకడే శాశ్వతం ,ఇక మిగిలినదంతా అశాశ్వతం అని అద్వైతాన్ని బోధించారు ,నిజమే కానీ అద్వైతస్థితి కి అందరు చేరగలరా ?అంత సాధన చేయగలరా ?సాధన చేయడం కంటే మాటలు చెప్పడం తేలిక ,కనుక తర్వాత రోజుల్లో అద్వైతాన్ని వక్రీకరిచేవారే ఎక్కువయ్యారు ,ఉదాహరణకి అద్వైత స్థితి కి చేరిన ఒక మహాత్ముడికి ఒక పులి ఎదురైందనుకోండి ,ఆ పులి మాయ, తన శరీరం కూడా మాయే ఇంత అద్వైత స్థితి లో ఉన్న మహాత్ముడినకి క్రూర జంతువులూ కూడా పాద క్రాంతమవుతాయి.ex,రమణ మహర్షి వంటివారు ,మరి ఒక సాధారణ మనిషి ముందుకు పులి వస్తే అది మాయ అని ఉరుకోగలడా ?సాధనేమీ చేయకుండా నేనే దేవుడిని అని భావిస్తే యెంత ప్రమాదం ? రామానుజుల రాక ముందు ఈ పరిస్థితే దేశము లో ఉంది . అపుడు వారు సాధారణ ప్రజానీకానికి అర్ధమయేలా అద్వైతాన్ని తేలికగా చెప్పారు ,పరమాత్ముడొక్కడే శాశ్వతం నిజమే ,కానీ ఈ పరమాత్మలోనే ప్రకృతీ ,జీవుడు కూడా ఉన్నారు ,జీవుడు తన ఉద్దరణ కోసం సాధన చేస్తూ ,ప్రక్రుతి ని తల్లి గా భావించి పాఠాలు నేర్చుకుంటూ ,ప్రక్రుతి ఇచ్చే సంకేతాలను అందుకుంటూ అంతటా పరమాత్మా ని దర్శించి చివరి గా పరమాత్మనే చేరమని బోధించారు , ఇక తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు కూడా అద్వైతాన్ని సులభంగా చెప్పే ప్రయత్నమే చేసారు ఉదాహరణకి ,ఒక గర్భవతి నడుస్తూ వస్తుంది ,ఆమె ని ఒకే వ్యక్తి గానే మనం భావిస్తాం ,కానీ ఆమె కడుపు లో ఇంకో ప్రాణి కూడా ఉంది కదా ,తల్లి కడుపులో ఉన్నంత మాత్రాన బిడ్డ తల్లే పోతుందా?గర్భంలో బిడ్డ ఎప్పుడు తల్లిపై ఆధారపడి బ్రతకాలి ,అలాగే మనం పరమాత్మా లోనే ఉన్నాము ,(భాగవతం లో కృష్ణ పరమాత్మా తన కడుపు లో లోకాలన్నీ ఉన్నాయని తల్లి యశోదకు చూపించాడు కదా) పరమాత్మా కు శరణాగతి చేసి మనం బ్రతకాలి గాని మహాత్ములకున్నంత సాధన సంపత్తి లేకుండా నేనే దేవుడిని అనే సిద్ధాంతాలు సామాన్య ప్రజలు చేయకూడదు ఇది మద్వు లవారు బోధించినది , పై ముగ్గురు భగవత్స్వరూపులే ,కానీ వారు చెప్పిన సంప్రదాయాల్ని సాధన చేసి భగవంతుడిని పొందడం మానేసి మా సంప్రదాయమే గొప్పదని వాదనలెందుకు చెప్పండి ? ఇక విష్ణువుని ఆరాధించడమంటారా ,నాలోనే సమస్త దేవతలు ఉన్నారని భగవద్గిత లో కృష్ణుడు, అర్జునుడికిచూపించాడు కదా వైష్ణవులు శివుడిని ఆరాధించరంటే శివుడంటే ఇష్టం లేదనికాదు. వరారాధించే కృష్ణుడిలోనే శివుడున్నపుడు ఇక ప్ర్రత్యేకంగా శివలింగమెందుకు ?వీర శైవులు లింగాన్ని మాత్రమే ఆరాధిస్తారు ,అంతమాత్రాన కృష్ణుడు నచ్చకపోవడమా ?లింగం లో కృష్ణుడు లేడా?శివుడు ,కేశవుడు ,దేవతలు వేరు వేరు అనే భావన ఉన్నంతవరకు సాధన పరిపక్వము కాలేదని అర్ధం, కనుక దయచేసి స్వామిజీలనైనా ,సాధారణ ప్రజలనైనా వారి వారి సిద్ధాంతాలతో వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోనివ్వండి ,ఈ పనికిమాలిన కాంట్రవర్సీ లతో సామాన్యులని తికమక చేయకండి ఇక పరిపూర్ణానంద గారి విషయానికొస్తే వీరు రిషికేష్ లో బ్రహ్మచారి గా సాధన చేస్తున్నపుడు మామీడికాయలు తినాలనున్నా కొనుక్కోలేని పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు రాత్రికి పాడైపోయిన మామిడికాయలు చెత్తకుండీ లో వేస్తే వెళ్లి ఏరుకొని మామిడి పండులో పాడైన వరకు కోసేసి మిగిలినది తినేవారట ,ఇప్పుడుస్వామిజి అయి ఆశ్రమం తెరిచాక మామిడి పండ్లు తినాలనుకున్నపుడు హయిగా కొనుక్కొని తింటున్నారట, విదేశాలకి వెళ్లాలంటే హ్యాపీగా ఫ్లైట్స్ లో వెళ్తున్నారట ,(ఒక ఇంటర్వ్యూ లో ఏంకర్ గారు మీరు చిన్నప్పటి కి ఇప్పటికీ సాధించిందేమిటి స్వామీ అని అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానమిది ) స్వాములవారూ మీరు దయచేసి ఈ గొడవలు మానేయండి సమతామూర్తి విగ్రహం పెట్టారనేగా కడుపుమంట ? మీరుకూడా డొనేషన్స్ సేకరించి శంకరాచార్యులవారిదో ,దయానంద సరస్వతి గారిదో అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించండి, మేమంతా సంతోషిస్తాం ,ఈలోపల మామిడిపళ్ళ రసం తాగండి, కడుపుమంట తగ్గుతుంది . ఉంటాను స్వామి, ఉంటాను ఫ్రెండ్స్.
@peopleworld47042 жыл бұрын
@@venkatraghava-pm4jq చిన్న జీయ్యర్ సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తి...... అతను వలన హిందూ సమాజం కీ ఏమీ ఉపోయోగం లేదు.... శైవులు.... వైష్ణవు... శక్తేయం లు అని బేధాలు సృష్టిస్తారు.... అదిశంకరచార్యులు... అందరిని కలిపితే ఇతను విడదీస్తున్నారు..... ఇతను సమాజం కీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి 🙏🙏🙏🙏
@gangadharmeesala58403 ай бұрын
Neee bonda evad raa nuvvu......nuvvu nijanga మనిషివి అయి పుడితే ఆయన గురుంచి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు....చిన్న జీయర్ స్వామి ప్రపంచం లో ఎంత మంది కి ఎన్ని చేస్తున్నారో చేశారో తెలిస్తే నువ్వు తిరిగి మాట్లాడవు
@arunakumari5028 Жыл бұрын
Ak.Chittoor....Great Swamy...Your Speech Not only Words Purely Honey and Honesty Golden Speech
@Atmeeyam2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏 స్వామీ కి నమస్సులు
@umamaheswararao32332 жыл бұрын
చక్కని విశ్లేషణ స్వామీజీ... సనాతన ధర్మంలో జన్మించిన మరో మహనీయులు మీరు...
@diviseemaherbals50612 жыл бұрын
పరిపూర్ణానంద స్వామి కాంటాక్ట్ నంబర్ కావాలి
@ailapurammanohar90242 жыл бұрын
మంచి ఉంటే పది మందిలో చెప్పండి, చెడు ఉంటే పిలిచి వ్యక్తిగతంగా చెప్పండి మన ధర్మాన్ని ఇతరులకు లోకువ అయ్యే విధంగా చేయకండి అందరికి ఇదే నా ప్రార్థన 🙏🙏🙏🙏
@venkatraghava-pm4jq2 жыл бұрын
దయచేసి అందరు అర్దము చేసుకోగలరు : ఆది శంకరులు భగవంతుడొకడే శాశ్వతం ,ఇక మిగిలినదంతా అశాశ్వతం అని అద్వైతాన్ని బోధించారు ,నిజమే కానీ అద్వైతస్థితి కి అందరు చేరగలరా ?అంత సాధన చేయగలరా ?సాధన చేయడం కంటే మాటలు చెప్పడం తేలిక ,కనుక తర్వాత రోజుల్లో అద్వైతాన్ని వక్రీకరిచేవారే ఎక్కువయ్యారు ,ఉదాహరణకి అద్వైత స్థితి కి చేరిన ఒక మహాత్ముడికి ఒక పులి ఎదురైందనుకోండి ,ఆ పులి మాయ, తన శరీరం కూడా మాయే ఇంత అద్వైత స్థితి లో ఉన్న మహాత్ముడినకి క్రూర జంతువులూ కూడా పాద క్రాంతమవుతాయి.ex,రమణ మహర్షి వంటివారు ,మరి ఒక సాధారణ మనిషి ముందుకు పులి వస్తే అది మాయ అని ఉరుకోగలడా ?సాధనేమీ చేయకుండా నేనే దేవుడిని అని భావిస్తే యెంత ప్రమాదం ? రామానుజుల రాక ముందు ఈ పరిస్థితే దేశము లో ఉంది . అపుడు వారు సాధారణ ప్రజానీకానికి అర్ధమయేలా అద్వైతాన్ని తేలికగా చెప్పారు ,పరమాత్ముడొక్కడే శాశ్వతం నిజమే ,కానీ ఈ పరమాత్మలోనే ప్రకృతీ ,జీవుడు కూడా ఉన్నారు ,జీవుడు తన ఉద్దరణ కోసం సాధన చేస్తూ ,ప్రక్రుతి ని తల్లి గా భావించి పాఠాలు నేర్చుకుంటూ ,ప్రక్రుతి ఇచ్చే సంకేతాలను అందుకుంటూ అంతటా పరమాత్మా ని దర్శించి చివరి గా పరమాత్మనే చేరమని బోధించారు , ఇక తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు కూడా అద్వైతాన్ని సులభంగా చెప్పే ప్రయత్నమే చేసారు ఉదాహరణకి ,ఒక గర్భవతి నడుస్తూ వస్తుంది ,ఆమె ని ఒకే వ్యక్తి గానే మనం భావిస్తాం ,కానీ ఆమె కడుపు లో ఇంకో ప్రాణి కూడా ఉంది కదా ,తల్లి కడుపులో ఉన్నంత మాత్రాన బిడ్డ తల్లే పోతుందా?గర్భంలో బిడ్డ ఎప్పుడు తల్లిపై ఆధారపడి బ్రతకాలి ,అలాగే మనం పరమాత్మా లోనే ఉన్నాము ,(భాగవతం లో కృష్ణ పరమాత్మా తన కడుపు లో లోకాలన్నీ ఉన్నాయని తల్లి యశోదకు చూపించాడు కదా) పరమాత్మా కు శరణాగతి చేసి మనం బ్రతకాలి గాని మహాత్ములకున్నంత సాధన సంపత్తి లేకుండా నేనే దేవుడిని అనే సిద్ధాంతాలు సామాన్య ప్రజలు చేయకూడదు ఇది మద్వు లవారు బోధించినది , పై ముగ్గురు భగవత్స్వరూపులే ,కానీ వారు చెప్పిన సంప్రదాయాల్ని సాధన చేసి భగవంతుడిని పొందడం మానేసి మా సంప్రదాయమే గొప్పదని వాదనలెందుకు చెప్పండి ? ఇక విష్ణువుని ఆరాధించడమంటారా ,నాలోనే సమస్త దేవతలు ఉన్నారని భగవద్గిత లో కృష్ణుడు, అర్జునుడికిచూపించాడు కదా వైష్ణవులు శివుడిని ఆరాధించరంటే శివుడంటే ఇష్టం లేదనికాదు. వరారాధించే కృష్ణుడిలోనే శివుడున్నపుడు ఇక ప్ర్రత్యేకంగా శివలింగమెందుకు ?వీర శైవులు లింగాన్ని మాత్రమే ఆరాధిస్తారు ,అంతమాత్రాన కృష్ణుడు నచ్చకపోవడమా ?లింగం లో కృష్ణుడు లేడా?శివుడు ,కేశవుడు ,దేవతలు వేరు వేరు అనే భావన ఉన్నంతవరకు సాధన పరిపక్వము కాలేదని అర్ధం, కనుక దయచేసి స్వామిజీలనైనా ,సాధారణ ప్రజలనైనా వారి వారి సిద్ధాంతాలతో వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోనివ్వండి ,ఈ పనికిమాలిన కాంట్రవర్సీ లతో సామాన్యులని తికమక చేయకండి ఇక పరిపూర్ణానంద గారి విషయానికొస్తే వీరు రిషికేష్ లో బ్రహ్మచారి గా సాధన చేస్తున్నపుడు మామీడికాయలు తినాలనున్నా కొనుక్కోలేని పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు రాత్రికి పాడైపోయిన మామిడికాయలు చెత్తకుండీ లో వేస్తే వెళ్లి ఏరుకొని మామిడి పండులో పాడైన వరకు కోసేసి మిగిలినది తినేవారట ,ఇప్పుడుస్వామిజి అయి ఆశ్రమం తెరిచాక మామిడి పండ్లు తినాలనుకున్నపుడు హయిగా కొనుక్కొని తింటున్నారట, విదేశాలకి వెళ్లాలంటే హ్యాపీగా ఫ్లైట్స్ లో వెళ్తున్నారట ,(ఒక ఇంటర్వ్యూ లో ఏంకర్ గారు మీరు చిన్నప్పటి కి ఇప్పటికీ సాధించిందేమిటి స్వామీ అని అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానమిది ) స్వాములవారూ మీరు దయచేసి ఈ గొడవలు మానేయండి సమతామూర్తి విగ్రహం పెట్టారనేగా కడుపుమంట ? మీరుకూడా డొనేషన్స్ సేకరించి శంకరాచార్యులవారిదో ,దయానంద సరస్వతి గారిదో అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించండి, మేమంతా సంతోషిస్తాం ,ఈలోపల మామిడిపళ్ళ రసం తాగండి, కడుపుమంట తగ్గుతుంది . ఉంటాను స్వామి, ఉంటాను ఫ్రెండ్స్.
@sarmarnvsg27612 жыл бұрын
Your explanation is so good that touched my heart. It's TRUE. We are so lucky have like you preacher . Pranamamulu.
Bhagvadgita 5...11.9.1893 Chicago speech of Swamy Vivekaananda. Ramana MAHARSHI s advaita etc
@ramanjan87412 жыл бұрын
Good sir well said
@venkatalaksmichintapalli55538 ай бұрын
గురుదేవా., మీ లాంటి వారు దేశానికి ఒక్కరుంటే చాలు, ధర్మం నిలబడుతుంది.
@kongarivenkatswamy86292 жыл бұрын
చిన జీయర్ స్వామిజీ ఈమధ్య రైలుబండి పట్టాలు తప్పిన విదంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా అహకారంగా తను ఏమిచెపితే అది శ్యాసనం అన్నట్టుగా వ్యవరిస్తున్నారా. రాజ ప్రాపకంవలన అనుచితంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారా. మనది ప్రజాస్వామ్యం మనకొక రాజ్యాంగం ఉన్నది. దానికి అతీతులు ఎవరుకారు. దానికి లోబడే వ్యవరించాలి. ఇది ప్రతిఒక్కరు గుర్తెరిగి మసలుకోవాలి. దైవదూతలు ఇక్కడ ఎవరులేరు. అందరూ సమానులే. ఇది అందరికీ వర్తిస్తుంది. జై హిందు. భారత్ మాతాకి జై.💐👌👍
@venkatraghava-pm4jq2 жыл бұрын
దయచేసి అందరు అర్దము చేసుకోగలరు : ఆది శంకరులు భగవంతుడొకడే శాశ్వతం ,ఇక మిగిలినదంతా అశాశ్వతం అని అద్వైతాన్ని బోధించారు ,నిజమే కానీ అద్వైతస్థితి కి అందరు చేరగలరా ?అంత సాధన చేయగలరా ?సాధన చేయడం కంటే మాటలు చెప్పడం తేలిక ,కనుక తర్వాత రోజుల్లో అద్వైతాన్ని వక్రీకరిచేవారే ఎక్కువయ్యారు ,ఉదాహరణకి అద్వైత స్థితి కి చేరిన ఒక మహాత్ముడికి ఒక పులి ఎదురైందనుకోండి ,ఆ పులి మాయ, తన శరీరం కూడా మాయే ఇంత అద్వైత స్థితి లో ఉన్న మహాత్ముడినకి క్రూర జంతువులూ కూడా పాద క్రాంతమవుతాయి.ex,రమణ మహర్షి వంటివారు ,మరి ఒక సాధారణ మనిషి ముందుకు పులి వస్తే అది మాయ అని ఉరుకోగలడా ?సాధనేమీ చేయకుండా నేనే దేవుడిని అని భావిస్తే యెంత ప్రమాదం ? రామానుజుల రాక ముందు ఈ పరిస్థితే దేశము లో ఉంది . అపుడు వారు సాధారణ ప్రజానీకానికి అర్ధమయేలా అద్వైతాన్ని తేలికగా చెప్పారు ,పరమాత్ముడొక్కడే శాశ్వతం నిజమే ,కానీ ఈ పరమాత్మలోనే ప్రకృతీ ,జీవుడు కూడా ఉన్నారు ,జీవుడు తన ఉద్దరణ కోసం సాధన చేస్తూ ,ప్రక్రుతి ని తల్లి గా భావించి పాఠాలు నేర్చుకుంటూ ,ప్రక్రుతి ఇచ్చే సంకేతాలను అందుకుంటూ అంతటా పరమాత్మా ని దర్శించి చివరి గా పరమాత్మనే చేరమని బోధించారు , ఇక తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు కూడా అద్వైతాన్ని సులభంగా చెప్పే ప్రయత్నమే చేసారు ఉదాహరణకి ,ఒక గర్భవతి నడుస్తూ వస్తుంది ,ఆమె ని ఒకే వ్యక్తి గానే మనం భావిస్తాం ,కానీ ఆమె కడుపు లో ఇంకో ప్రాణి కూడా ఉంది కదా ,తల్లి కడుపులో ఉన్నంత మాత్రాన బిడ్డ తల్లే పోతుందా?గర్భంలో బిడ్డ ఎప్పుడు తల్లిపై ఆధారపడి బ్రతకాలి ,అలాగే మనం పరమాత్మా లోనే ఉన్నాము ,(భాగవతం లో కృష్ణ పరమాత్మా తన కడుపు లో లోకాలన్నీ ఉన్నాయని తల్లి యశోదకు చూపించాడు కదా) పరమాత్మా కు శరణాగతి చేసి మనం బ్రతకాలి గాని మహాత్ములకున్నంత సాధన సంపత్తి లేకుండా నేనే దేవుడిని అనే సిద్ధాంతాలు సామాన్య ప్రజలు చేయకూడదు ఇది మద్వు లవారు బోధించినది , పై ముగ్గురు భగవత్స్వరూపులే ,కానీ వారు చెప్పిన సంప్రదాయాల్ని సాధన చేసి భగవంతుడిని పొందడం మానేసి మా సంప్రదాయమే గొప్పదని వాదనలెందుకు చెప్పండి ? ఇక విష్ణువుని ఆరాధించడమంటారా ,నాలోనే సమస్త దేవతలు ఉన్నారని భగవద్గిత లో కృష్ణుడు, అర్జునుడికిచూపించాడు కదా వైష్ణవులు శివుడిని ఆరాధించరంటే శివుడంటే ఇష్టం లేదనికాదు. వరారాధించే కృష్ణుడిలోనే శివుడున్నపుడు ఇక ప్ర్రత్యేకంగా శివలింగమెందుకు ?వీర శైవులు లింగాన్ని మాత్రమే ఆరాధిస్తారు ,అంతమాత్రాన కృష్ణుడు నచ్చకపోవడమా ?లింగం లో కృష్ణుడు లేడా?శివుడు ,కేశవుడు ,దేవతలు వేరు వేరు అనే భావన ఉన్నంతవరకు సాధన పరిపక్వము కాలేదని అర్ధం, కనుక దయచేసి స్వామిజీలనైనా ,సాధారణ ప్రజలనైనా వారి వారి సిద్ధాంతాలతో వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోనివ్వండి ,ఈ పనికిమాలిన కాంట్రవర్సీ లతో సామాన్యులని తికమక చేయకండి ఇక పరిపూర్ణానంద గారి విషయానికొస్తే వీరు రిషికేష్ లో బ్రహ్మచారి గా సాధన చేస్తున్నపుడు మామీడికాయలు తినాలనున్నా కొనుక్కోలేని పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు రాత్రికి పాడైపోయిన మామిడికాయలు చెత్తకుండీ లో వేస్తే వెళ్లి ఏరుకొని మామిడి పండులో పాడైన వరకు కోసేసి మిగిలినది తినేవారట ,ఇప్పుడుస్వామిజి అయి ఆశ్రమం తెరిచాక మామిడి పండ్లు తినాలనుకున్నపుడు హయిగా కొనుక్కొని తింటున్నారట, విదేశాలకి వెళ్లాలంటే హ్యాపీగా ఫ్లైట్స్ లో వెళ్తున్నారట ,(ఒక ఇంటర్వ్యూ లో ఏంకర్ గారు మీరు చిన్నప్పటి కి ఇప్పటికీ సాధించిందేమిటి స్వామీ అని అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానమిది ) స్వాములవారూ మీరు దయచేసి ఈ గొడవలు మానేయండి సమతామూర్తి విగ్రహం పెట్టారనేగా కడుపుమంట ? మీరుకూడా డొనేషన్స్ సేకరించి శంకరాచార్యులవారిదో ,దయానంద సరస్వతి గారిదో అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించండి, మేమంతా సంతోషిస్తాం ,ఈలోపల మామిడిపళ్ళ రసం తాగండి, కడుపుమంట తగ్గుతుంది . ఉంటాను స్వామి, ఉంటాను ఫ్రెండ్స్.
@manoharvejandla2 жыл бұрын
Huge respect you sir ..What you said correct.. Constitution is our prime
సమత మూర్తి విగ్రహం ఆవిష్కరించిన వ్యక్తినే అసమానతలు సృష్టిస్తున్నది విద్వేషాలు పెంచుతున్నాడు చిన్న జీయర్
@anasuyaduggina92352 жыл бұрын
యధార్థాన్ని చాలా బాగా వివరించారు స్వామీజీ 🌼🌸👏👏👏👏👏
@medurumuniraja72332 жыл бұрын
తెలివిలేని చిన్న జీయర్ సామి మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతింటుంది
@srinivaschalla71012 жыл бұрын
Great explanation 🙏🙏
@sivaramprasadmoturu22722 жыл бұрын
Very thought provoking.
@vakkalankajaya29612 жыл бұрын
చాలా బాగా వివరించారు స్వామిజీ 🙏👍
@rangineedilakshminarayana12032 жыл бұрын
ఎంతో గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహించి చివరి క్షణంలో ఎంతోమందికి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం దురదృష్టకరం. పూజ్యులైన మీరు మా మనోవేదనను పూర్తిగా రూపుమాపేరు
@prasadkbr93302 жыл бұрын
Till date I am criticizing paripurnananda swami but today I salute him for his explanation on advaitam.
@veerabolloju87142 жыл бұрын
స్వామి వారిని 2024 లో మన బీజేపీ తరుపున CM candidate గా ఎన్నుకుని, మన ధర్మాన్ని కాపాడుకుందాం....ఎంత మంది సపోర్టు చేస్తారో ఇక్కడ లైక్ చేయ్యండి. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@adithyasriram1732 жыл бұрын
Exactly perfectly you are correct..aadi sankaraa chaarya swamy ki jaiho...sree krishnam vande jagadgurum....mee divine knowledge ki..naa vinamra poorvaka vandanaalu..jai sreeraamm...
@muralikrishnakommamuri76932 жыл бұрын
Correct message 👍
@nageshh4074 Жыл бұрын
ನಮೋ ನಮೋ, ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಪರಿಪೂರ್ಣ ನಂದಸ್ವಾಮಿ ಅದ್ವೈತ ಸಿದ್ದಂತವನ್ನು ಚನ್ನಾಗಿ ಬೋದಿಸಿದಿರಾ,,, 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@cvrvishuals20782 жыл бұрын
ఓం నమః శివాయ, ఓం నమో నారాయణయ , ఓం శ్రీ గురుభ్యోనమః , భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏
Chala ardavantham gaa chepparu oka guruvu antey ela undali thanq sir
@ananthavihari66702 жыл бұрын
ఓం గురుభ్యోనమః 🚩🙏🏻🚩
@guntupallibhadraiah35742 жыл бұрын
SIR JAI GURUDEVA SWAMY BAGACHAPPRU SWAMIIJI
@govindareddymekal23002 жыл бұрын
@@guntupallibhadraiah3574 ni niNi
@warangalssre72262 жыл бұрын
హర హర మహాదేవ !స్వామిజీ మీరు ఇంత చక్కగా చెప్పారు...ఎవరికి ఎక్కడో కాలుతుంది....
@3nadh20242 жыл бұрын
ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని పిలవడం ఏంటి... సమాజాన్ని కంపు చేసేదే వాళ్ళు కదా...
@anuradhavaidya68352 жыл бұрын
సిగ్గు చేటు
@3nadh20242 жыл бұрын
@@anuradhavaidya6835 కదా....
@ammaniyalamandala67702 жыл бұрын
@@anuradhavaidya6835 100% కరెక్ట్ గా చెప్పారు.సిగ్గు చేటు అండి.విగ్రహం పెట్టిన వాడికి సమత లేదు.
@ravisekharreddy97832 жыл бұрын
Samata..societally ..relatively only. Philosophy of V A can not accept advaita. Swamy Vivekaananda faced this problem in Chennai or Madras ,through an Ayyangar..
@3nadh20242 жыл бұрын
@@ravisekharreddy9783 matter అది కాదండి...ఒక డ్రామా , ఒక సినిమా చేస్తారు
@spkeleti2 жыл бұрын
Good Explanation...
@aosmithwaterpurifierservic70552 жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు స్వామీజీ జీయర్ గారు చూస్తుంటే వ్యాపారం లో బాగా రాణిస్తున్నారు
@TirumalaDevi-862 жыл бұрын
If jeeyar swamiji sells food in the ashram, plots near or with etc you can say he is commercial businessman. he is spreading Hinduism and doing social activities to cater all sections of humans. So you have to see that.
@subhash7588 Жыл бұрын
పరిపూర్ణానంద స్వామి వారికి నమస్కారములు , మీ విశాల హృదయం మీ విశాల బావాలకి నా హ్రుదయం చాలా చాలా సంతోషంగా ఉంది . కొందరు ఇంకా సంకుచిత భావాలు చాలా బాధాకరం వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద స్వాములు , ఖర్మ ఖర్మ . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం.
@chandankondapaka23082 жыл бұрын
Well said guruvu garu
@yugandharkombathula44462 жыл бұрын
Chala baga chepparu 👋👋
@ravindrank1372 жыл бұрын
An apt clarification on the subject. Swamiji's oratory skills are superb. 🙏🙏🙏🙏🙏
@sharmapillalamarri3341 Жыл бұрын
Sri Gurudevulu Sri ParipurnanandaSwamy ji ki Naa Saastaanga Namaskruthulu!!!1 Gurudevaa!! Namonnamah!! Adbhuthah!!
@nageswararaogolakoti98352 жыл бұрын
Yes Guruji one should not criticize others to make another to be great
@mastanaiahbommisetty662 жыл бұрын
Awesome 🤘🙏🤘
@gandhibabu73512 жыл бұрын
మనకు పూర్తిగా యేమీ. తెలియవు!కావున సాధకుడు ఎవరినీ ఎంచే పని చేయడం మంచిది కాదని తెలుసుకుని తరించగలరు!నమస్తే!
Yes. All the three aacharyas are jagadgurus for protecting our Hinduism.
@SivaKumar-ne2wb2 жыл бұрын
😂😂🤣
@apologetics66562 жыл бұрын
Noo శంకరాచార్యులు మాత్రమే
@nanihari27442 жыл бұрын
@@apologetics6656 Yes you are 💯% correct, Only Sankaracharya is the Jagathguruvu...Om Namah Shivaaya, Hara Hara Mahadeva!
@subbarajasomesula45142 жыл бұрын
Good information గురువు గారు
@hemanthprabhas12342 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@madavitulasiram86262 жыл бұрын
🙏🙏🙏
@saikrishnavedula83302 жыл бұрын
చాలా చక్కగా చెప్పారండి స్వామీజీ. ఆర్భాటాలకు పోయేవాళ్లు, ఒక సాధారణ మనిషిని భగవంతుడి గా పూజించే శ్రీ రాముడిని పోల్చడం చాలా వికారంగా అనిపించింది. బహుశా వచ్చే కాలంలో పద్మ అవార్డ్ దొరకడం కోసం అవస్థ ఏమో.
@spyder2.o1792 жыл бұрын
స్వామి మా హిందువులను విడదియవదు please... చిన్న జీయర్ స్వామి..... మీకో దండం
@ramuindu66442 жыл бұрын
అది నా దేశం అనే స్వార్థం తో చెప్పలేదెవరూ.ఆధ్యాత్మికతే శాంతి కి చివరి మొదటి మెట్టు కూడా.మధ్యలో నైతిక విలువలన్నీ దానికి ఊతాలు.స్వామీ మీ మాట విని చాలా కాలం ఆయ్యింది.ధన్యజీవులం, మీ సమకాలీనులుగా జన్మించాం.భగవంతుని కి నమస్కారాలు,కృతజ్ఞతలు .
@venkataramanakota88492 жыл бұрын
Right message sir
@vignanteja31902 жыл бұрын
Jai paripurnananandha Swamiji
@lalithambikadendukuri48632 жыл бұрын
🙏🙏
@knarappa40712 жыл бұрын
👌👌👌👌👌
@rambabumadineni88682 жыл бұрын
Thank you sir 🙏🙏🙏
@mohankumarsykam16122 жыл бұрын
దేశం మొత్తం ,ప్రతి గ్రామంలో తిరుగుతూ రామాలయం దేవాలయాలు అభివృద్ది చేస్తే బాగుంటది గురువు గారు...
@Thirupathi.kushanapalli2 жыл бұрын
Hospital school vaddu
@nlakshmi42252 жыл бұрын
అవి ప్రత్యక్షంగా ప్రజల అత్యవసరం కదా అందుకని వద్దు.
🙏🙏🙏🙏🙏 మేము ఎవరు చెప్పిన నమ్ముతునె ఉంటాము స్వామి గారు, కాని చెప్పే వారి మనసులు తెలియదు, మీ లాంటి జ్గ్యనులు ప్రస్నించినప్పుదె మాకు మంచి భొధపదెది, మీరు ఇదే విధం గ మాకు తెలియచెయమని మనవి
@venkatraghava-pm4jq2 жыл бұрын
దయచేసి అందరు అర్దము చేసుకోగలరు : ఆది శంకరులు భగవంతుడొకడే శాశ్వతం ,ఇక మిగిలినదంతా అశాశ్వతం అని అద్వైతాన్ని బోధించారు ,నిజమే కానీ అద్వైతస్థితి కి అందరు చేరగలరా ?అంత సాధన చేయగలరా ?సాధన చేయడం కంటే మాటలు చెప్పడం తేలిక ,కనుక తర్వాత రోజుల్లో అద్వైతాన్ని వక్రీకరిచేవారే ఎక్కువయ్యారు ,ఉదాహరణకి అద్వైత స్థితి కి చేరిన ఒక మహాత్ముడికి ఒక పులి ఎదురైందనుకోండి ,ఆ పులి మాయ, తన శరీరం కూడా మాయే ఇంత అద్వైత స్థితి లో ఉన్న మహాత్ముడినకి క్రూర జంతువులూ కూడా పాద క్రాంతమవుతాయి.ex,రమణ మహర్షి వంటివారు ,మరి ఒక సాధారణ మనిషి ముందుకు పులి వస్తే అది మాయ అని ఉరుకోగలడా ?సాధనేమీ చేయకుండా నేనే దేవుడిని అని భావిస్తే యెంత ప్రమాదం ? రామానుజుల రాక ముందు ఈ పరిస్థితే దేశము లో ఉంది . అపుడు వారు సాధారణ ప్రజానీకానికి అర్ధమయేలా అద్వైతాన్ని తేలికగా చెప్పారు ,పరమాత్ముడొక్కడే శాశ్వతం నిజమే ,కానీ ఈ పరమాత్మలోనే ప్రకృతీ ,జీవుడు కూడా ఉన్నారు ,జీవుడు తన ఉద్దరణ కోసం సాధన చేస్తూ ,ప్రక్రుతి ని తల్లి గా భావించి పాఠాలు నేర్చుకుంటూ ,ప్రక్రుతి ఇచ్చే సంకేతాలను అందుకుంటూ అంతటా పరమాత్మా ని దర్శించి చివరి గా పరమాత్మనే చేరమని బోధించారు , ఇక తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు కూడా అద్వైతాన్ని సులభంగా చెప్పే ప్రయత్నమే చేసారు ఉదాహరణకి ,ఒక గర్భవతి నడుస్తూ వస్తుంది ,ఆమె ని ఒకే వ్యక్తి గానే మనం భావిస్తాం ,కానీ ఆమె కడుపు లో ఇంకో ప్రాణి కూడా ఉంది కదా ,తల్లి కడుపులో ఉన్నంత మాత్రాన బిడ్డ తల్లే పోతుందా?గర్భంలో బిడ్డ ఎప్పుడు తల్లిపై ఆధారపడి బ్రతకాలి ,అలాగే మనం పరమాత్మా లోనే ఉన్నాము ,(భాగవతం లో కృష్ణ పరమాత్మా తన కడుపు లో లోకాలన్నీ ఉన్నాయని తల్లి యశోదకు చూపించాడు కదా) పరమాత్మా కు శరణాగతి చేసి మనం బ్రతకాలి గాని మహాత్ములకున్నంత సాధన సంపత్తి లేకుండా నేనే దేవుడిని అనే సిద్ధాంతాలు సామాన్య ప్రజలు చేయకూడదు ఇది మద్వు లవారు బోధించినది , పై ముగ్గురు భగవత్స్వరూపులే ,కానీ వారు చెప్పిన సంప్రదాయాల్ని సాధన చేసి భగవంతుడిని పొందడం మానేసి మా సంప్రదాయమే గొప్పదని వాదనలెందుకు చెప్పండి ? ఇక విష్ణువుని ఆరాధించడమంటారా ,నాలోనే సమస్త దేవతలు ఉన్నారని భగవద్గిత లో కృష్ణుడు, అర్జునుడికిచూపించాడు కదా వైష్ణవులు శివుడిని ఆరాధించరంటే శివుడంటే ఇష్టం లేదనికాదు. వరారాధించే కృష్ణుడిలోనే శివుడున్నపుడు ఇక ప్ర్రత్యేకంగా శివలింగమెందుకు ?వీర శైవులు లింగాన్ని మాత్రమే ఆరాధిస్తారు ,అంతమాత్రాన కృష్ణుడు నచ్చకపోవడమా ?లింగం లో కృష్ణుడు లేడా?శివుడు ,కేశవుడు ,దేవతలు వేరు వేరు అనే భావన ఉన్నంతవరకు సాధన పరిపక్వము కాలేదని అర్ధం, కనుక దయచేసి స్వామిజీలనైనా ,సాధారణ ప్రజలనైనా వారి వారి సిద్ధాంతాలతో వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోనివ్వండి ,ఈ పనికిమాలిన కాంట్రవర్సీ లతో సామాన్యులని తికమక చేయకండి ఇక పరిపూర్ణానంద గారి విషయానికొస్తే వీరు రిషికేష్ లో బ్రహ్మచారి గా సాధన చేస్తున్నపుడు మామీడికాయలు తినాలనున్నా కొనుక్కోలేని పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు రాత్రికి పాడైపోయిన మామిడికాయలు చెత్తకుండీ లో వేస్తే వెళ్లి ఏరుకొని మామిడి పండులో పాడైన వరకు కోసేసి మిగిలినది తినేవారట ,ఇప్పుడుస్వామిజి అయి ఆశ్రమం తెరిచాక మామిడి పండ్లు తినాలనుకున్నపుడు హయిగా కొనుక్కొని తింటున్నారట, విదేశాలకి వెళ్లాలంటే హ్యాపీగా ఫ్లైట్స్ లో వెళ్తున్నారట ,(ఒక ఇంటర్వ్యూ లో ఏంకర్ గారు మీరు చిన్నప్పటి కి ఇప్పటికీ సాధించిందేమిటి స్వామీ అని అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానమిది ) స్వాములవారూ మీరు దయచేసి ఈ గొడవలు మానేయండి సమతామూర్తి విగ్రహం పెట్టారనేగా కడుపుమంట ? మీరుకూడా డొనేషన్స్ సేకరించి శంకరాచార్యులవారిదో ,దయానంద సరస్వతి గారిదో అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించండి, మేమంతా సంతోషిస్తాం ,ఈలోపల మామిడిపళ్ళ రసం తాగండి, కడుపుమంట తగ్గుతుంది . ఉంటాను స్వామి, ఉంటాను ఫ్రెండ్స్.
@chandrashekarbikkumalla70752 жыл бұрын
జ్గ్యనులు కాదు జ్ఞానులు
@gopichandkarlapalam87212 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 తెలుగు లో ట్రాన్స్ లేట్ చేసేటప్పుడు అలాగే వచ్చింది, మీరు చెప్పినట్లు రాయ లేక అలాగ ఐనది
@gsudhasri89312 жыл бұрын
జియరు స్వామివారు అహంకారి.ద్వంద్వ ప్రమాణాలు.తృణము కన్నా హీనుడు.శ్రీరామానుజాచార్యుల వారికి వీరు కళంకం.
@DhaVarPDP2 жыл бұрын
చిన జీయర్ స్వామి వ్యాఖ్యలు అయోమయం. ఆయన వయస్సుమీరిన వ్యాఖ్యానంలా ఉంది
@kalyansrinivas83452 жыл бұрын
Nee moham laga undhi nuvu matladindhi
@DhaVarPDP2 жыл бұрын
నీ ముఖo లాగా ఉందీ అయన వ్యాఖ్యానం...శైవం, వైష్ణవం ఎమిటీ గొడవలు...భగవంతుడిని ఏ పేరుతోనైనా పిలవవచ్చు..నిరాకారుడైన ఆయన ఒక్కడే...దేవుడు ప్రతిచోటా ఉంటాడు, సనాతన ధర్మం విలువలను తగ్గించవద్దు..వీలైతే, సనాతన ధర్మాన్ని విస్తరింపచేయండి, తగ్గించవద్దు
@bapatladistrictlegal2 жыл бұрын
Good analysis
@nerellabhuvaneswari41142 жыл бұрын
నిజం చెప్పారు స్వామీజీ🙏
@hemachander52672 жыл бұрын
Koti koti pranam 🌹🌹🙏🙏
@kmurali66662 жыл бұрын
Om Namasivayaa
@vikramsarma87282 жыл бұрын
శివ కేశవులు లకు భేదం చూడడం ఆయన వ్యక్తిత్వం అర్థమవుతున్నది
@sreenukoppala75672 жыл бұрын
🙏 చాలా బాగుగా ప్రవచించారు స్వామి వారు 🙏
@bobbybobby59962 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare
@sreemathanirmala45492 жыл бұрын
మన హిందువులు ఇలా శివ,విష్ణు,అని నా గురువే గొప్ప అని ఇలా కొట్టుకొంటున్నాము. అక్కడ కర్ణాటకలో కషాయం కండువా వేసుకున్న కుర్రాడిని చంపారు. బురఖా వేసుకున్న వాళ్ళని ఏమీ అనలేని సంస్కారం మనది.మన పరిపూర్ణ గారిని విమర్శించారు. రాష్ట్ర బహిష్కరణ విధించారు. ఈ హిందువులకు ఒకడు పైకి పోతే అతని గొప్పపదనం గుర్తిచడానికి అహం. మళ్ళీ సన్యాసులం రాగ ద్వేషాలు లేని వాళ్ళం అంటారు. ఏమిటో ఏ ఖర్మ
@Srisri99502 жыл бұрын
మనిషి మంచిగా వుండాలంటే సాదు స్వభావం కలిగి ఉన్న పూజిస్తున్న జంతువు యొక్క మాంసం తో చేసిన వంటలు తినాలి. ఈ జగతికి ఒక్కరే జగత్ గురువు శ్రీ రామానుజులు మాత్రమే, మిగిలిన వారు ఆయన కాళ్ళు నాకడానికి పుట్టిన వాళ్ళే జై చిన్న జీయర్ స్వామి
@massmasscomments14062 жыл бұрын
పో మరి తురఖ గాళ్లను చంపి రాపో ఏం పీకుతున్నవ్ మరి హిందువుల కోసం సోషల్ మీడియా లో జైశ్రీరాం అనటం తప్ప
@gnanaanveshana10 ай бұрын
,శరీరం మాంసము నశించిపోతుంది గాని మనసుకు చావు లేదు !
@gnanaanveshana10 ай бұрын
అఖండ మండలాకారం లోనికి త్రోవను కూడా తప్పు లేకుండా చూపించగల శక్తి వున్న గురువులకే గురువైన జగద్గురువుకు ప్రణామములు !
@krishnagaanamrutam349 ай бұрын
@@gnanaanveshana Babbu shariram masistundi atma ku chavu ledu