Рет қаралды 103,543
ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య సరిహద్దు వివాదాలు ముదురుతున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశాలోని కోరాపుట్, గంజాం, గజపతి జిల్లాల సరిహద్దులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. ఇటీవల సరిహద్దు గ్రామం మాణిక్యపట్నంలో వివాదం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది.
#AndhraOdishaBorder #AndhraPradesh #BorderDisputes
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu