Рет қаралды 263,389
దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.500 నకిలీ నోట్లు వంద శాతం, రూ.2000 నకిలీ నోట్లు 50 శాతానికి పైగా పెరిగాయని చెప్పింది.
అయితే నకిలీ నోటును గుర్తుపట్టేదెలా?, బ్యాంక్ అధికారులు ఏం చెబుతున్నారు?
#FakeNotes #ReserveBankOfIndia #IndianCurrency
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu