Рет қаралды 280,466
యూపీఎస్సీ ఫలితాల్లో 28వ ర్యాంక్ సాధించిన అనకాపల్లి జిల్లా యువకుడు మౌర్యా భరద్వాజ్. సివిల్స్ లక్ష్యంగా చదివినా ర్యాంక్ తెచ్చుకోలేకపోయానని బీబీసీకి చెప్పిన మౌర్య జాబ్ చేస్తూనే ర్యాంక్ కొట్టానంటున్నారు. మౌర్య భరద్వాజ్కు స్ఫూర్తి ఎవరు, బీబీసీతో ఆయన ఇంకా ఏమేం చెప్పారు?
#CivilsRanker #MouryaBharadwaj #Anakapally
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu