ఏ యుగంలోను లేనంత మంది గురువులు ఒక్క కలియుగంలో ఎందుకు ఉన్నారో తెలుసా కలి పురుషుడు ప్రభావం తగ్గదు పేరుగుతుంది గురువులు చెప్పినా ఏ ఒక్కరూ వినరు విన్నా ఆచరించరు ఆచరించినా గర్వంతో ఉంటాడు నేను కాబట్టి ధర్మంగా ఉన్నాను అంటాడు పోయింది పుణ్యం కలియుగంలో మూడు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కోపం,విపరీతమైన కామం,కోరికలు ఈ మూడిటితోనే మనిషిని కలిపురుషుడు పాడుచేస్తున్నాడు అందుకే కలియుగంలో వేదం,ధర్మం తెలియని వారు తక్కువ ఉంటారు అందరికీ తెలుసు కాని ఆచరించరు అందుకే ఇంతమంది గురువులు ధర్మం వేదం శాస్త్రం అని మైకులు పగిలేలా అరిచి చెప్తారు విన్నప్పుడు బాగుంటాయి గురువు మాటలు తర్వాత మళ్ళీ ఎవరి బాద వాడిది