Рет қаралды 4,770
మందపల్లి శనీశ్వర స్వామి వారి ఆలయం తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రి కి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
రావులపాలెం కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
శని మహర్దశ జరుగుతున్న వారు ఇబ్బందులు బాధలు వున్నవాళ్ళు శనివారం శనిత్రయోదశి రోజున వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుని స్వామివారికి తైలాభిషేకం (నువ్వులనూనెతో) చేస్తారు
#మందపల్లి
#తూర్పుగోదావరిజిల్లా
#రావులపాలెం
#mandapalli
#saniswaradevalaya
#temple
#siva
#eastgodavari
#sivatemple
#subbujitelugu