Рет қаралды 1,082,142
పదో తరగతి పాసవ్వగానే మేనమామతో పెళ్లి చేసేశారు. పెళ్లయ్యాక ఒక రోజు కూలికి, మరో రోజు కాలేజీకి వెళ్లాల్సిందే. లేదంటే పూట గడవని పరిస్థితి. కారం మెతుకులు, రేషన్ బియ్యంతోనే గంజి కాసుకుని తాగే సాకే భారతి.. ఎలాంటి కష్టాలు పడి పీహెచ్డీ చేశారో ఆమె మాటల్లోనే..
#SakeBharathi #PhD #WomenPower #AndhraPradesh #Ananthapuram #BBCTelugu
#_____________________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu