Рет қаралды 122,522
భారత దేశంలో 76 శాతం మంది విటమిన్- డి లోపంతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. ద ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా తాజా పరిశోధన ప్రకారం, 50 నుంచి 94 శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం కనిపిస్తోందని తేలింది. సూర్యరశ్మిలో విటమిన్ డి లభిస్తుందని మనందరికీ తెలుసు, కానీ శరీరానికి తగినంత డి విటమిన్ లభించాలంటే రోజులో ఎంత సేపు ఎండలో నిలబడాలి?
#Sunlight #Health #VitaminD
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu