Рет қаралды 1,006
VVIT ప్రచురించిన శాంతిపధం, మొగలిరేకులు గ్రంధద్వయ ఆవిష్కరణ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపిఎంవీపీసీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొన్నూరు శాసన సభ్యులు కిలారి రోశయ్య గారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి గారు ఏపీ ఉత్తర అమెరికా కన్వీనర్ రత్నాకర్ గారు వివిఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ప్రిన్సిపాల్ వై మల్లికార్జున్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.