షర్మిల గారి ప్రెస్ మీట్ చూశాక నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ షర్మిల గారు విజయమ్మ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది . అక్రమ సంపాదన సపోర్ట్ చేస్తూ ఆయనకు రాజకీయ అధికారం కావాలని మీరు ఎలా కోరుకున్నారు? అదే విధంగా జగన్ రెడ్డి తమకు దోచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు ఆ వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్ ని సపోర్ట్ చేస్తారు .చేస్తూనే ఉంటారు. వైసిపి నాయకులు దోచుకొని చ్చినంత వరకు జగన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అవి కాపాడుకోవడానికి కొంతమంది జగన్ రెడ్డిని విడిచి పెడుతున్నారు. కొంతమంది తప్పించుకు తిరుగుతున్నాడు. అదేవిధంగా ఈరోజు షర్మిల గారు విజయమ్మ గారు ఇచ్చిన షేర్లు వెనక్కి తీసుకున్నారని ఎన్ సి ఎల్ టి కి వెళ్ళారని అని షర్మిల రెడ్డి ఈరోజు బాధపడుతున్నారు. కానీ అది సీజ్ చేయబడిన ఆస్తిలో ఉంది అని మరియు జగన్ రెడ్డి సిబిఐ కేసులు కూడా ఉన్నాయి. నిజంగా ప్రజల పట్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ? సిబిఐ వీడి కేసులు విచారణ జరుగుతున్నప్పుడు. సిబిఐ కేసుల్లో సీజ్ చేయబడిన ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా షర్మిల . విజయమ్మ గారు మరియు ఇప్పుడు వైసీపీ దోచుకున్న నాయకుడు కూడా. ఆరోజు జగన్ రెడ్డిని విమర్శించండి .మరియు ఆరోజు రాజకీయాలు చేయండి . అంతవరకు మీరు కూడా జగన్ రెడ్డి లాంటివాళ్లే. ఆయన అవినీతి దోపిడీలో భాగస్వాములే. విభజన లో నష్టం. జగన్ రెడ్డి తమకు దోచుకున్న ఆస్తిలో వాటా ఇస్తాడు అని షర్మిల విజయమ్మ మరియు తమకు దోచుకునే అవకాశం ఇస్తాడు అని వైసిపి నాయకులు మద్దతు ఇచ్చి. తనకు ఉన్న అవినీతి డబ్బుతో పెయిడ్ మీడియా మేధావులను మెయింటైన్ చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి రావటం వలన ఆంధ్ర రాష్ట్రం కోలుకోలేనంత నష్టపోయింది దోచుకున్న దాంట్లోని వాటా కొరకు సపోర్టు చేసి గెలిపించిన వారందరూ నష్టపోయింది వేరు . జగన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మూలాన ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రము నష్టపోయింది .కోలుకోలేనంత . అందుకే ఇప్పుడు రాజకీయాలు చేయాలి ఎవరన్నా ?( షర్మిలమ్మ వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలంటున్నారు కాబట్టి షర్మిల మరియు వైసీపీ నాయకులందరూ కూడా) కానీ జగన్ రెడ్డి ద్వారా దోచుకున్న ప్రతిదీ మల్ల ప్రజలకు అప్పజెప్పి. ఆ రోజు రాజకీయాలు చేస్తే బాగుంటుందని . ఒక ఆంధ్రుడిగా అంత నష్టం జగన్ రెడ్డి పాలన వలన పొందిన ఒక ఆంధ్రుడిగా. జగన్ రెడ్డి దోపిడీల వాటాలు ఉన్న అందరి రాజకీయ నాయకులకు మాకు విజ్ఞప్తి . అదే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అభివృద్ధి సంక్షేమ శాంతి సామరస్యాలు తో పాటు. నేరస్థులను శిక్షించకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్లు కుబుసం తోడిగిన పాములాగా ఉన్నప్పటికీ . మరల వాళ్ల చేసిన నేరాలకు శిక్ష పడకపోతే మరల కుబుసం వదిలి, ఈ రాష్ట్రంపై విషం చెమటానికి ఆ రాజకీయాలు చేస్తారు. వస్తారు జగన్ రెడ్డి. ఇలాంటి అవినీతి అనకొండలు. అందుకని రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవస్థల ద్వారా అయినా చేసిన నేరాలకు శిక్షపడేలాగా సహకరించాలి. సునీతమ్మ దగ్గరికి నుంచి ప్రకృతి వనరుల వరకు న్యాయం చేయాలని మటుకు విజ్ఞప్తి.🙏🙏