Рет қаралды 411,114
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదర్శ మహిళా రైతు సత్యవేణి పాడి పరిశ్రమ అభివృద్ధికి నడుం బిగించారు. మేలుజాతి దున్నపోతులు తరిగిపోతున్న ఈ రోజుల్లో మన సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గేదె సూడిద కావడానికి అవసరమైన పశు వీర్యం ఉత్పత్తికి దున్నపోతులను ప్రత్యేకంగా పెంచుతున్నారు