Рет қаралды 41,388
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. అయితే, ఈ సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా ఎవరు? ఒక కానిస్టేబుల్గా ఉన్న ఆయన సత్సంగ్లు ఇచ్చే బాబాగా ఎలా మారారు?
#Hathras #UttarPradesh #Stampede
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu