Рет қаралды 25,402
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో ఒక సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ఇప్పటివరకూ 120 మందికి పైగా చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు. సత్సంగ్ కోసం అనుమతులు తీసుకున్న నిర్వాహకులు పోలీసులకు 80 వేల మంది భక్తులు మాత్రమే వస్తారని చెప్పారు. కానీ అక్కడకు చేరుకున్న వారి సంఖ్య దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎలా ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
#Hathras #Stampede #UPPolice #UttarPradesh #YogiAdityanath #Satsang
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu