Рет қаралды 129,951
పచ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన అయోధ్య లంక గ్రామం సమీపంలో లో గల మర్రిమూల అనే గ్రామం చుట్టూ గోదావరి మద్యలో వున్న ఒక లంక గ్రామం.
ఈ గ్రామం గన్నవరం కి 5 km దూరంలో,అలాగే రాజమండ్రి కి 60 km దూరంలో వుంటుంది...
ఈ గ్రామం కేరళ రాష్ట్రం కంటే చాలా అందం గా వుంటుంది . ఇక్కడ కొబ్బరి ఎక్కవగా పండుతుంది..
#eastgodavari
#ayodhalanka
#ayodhya
#antarvedi
#harshasriram77
#uppadabeach
#perupalembeach
#uppadabeach
#island